15, మే 2023, సోమవారం

ఆచార్య సద్బోధన:



              *ఆచార్య సద్బోధన:*

                  ➖➖➖✍️


*మనం సుఖముగా,  ప్రశాంతముగా ఉండవలెనంటే    మనం కోరికలను, అవసరాలను తగ్గించుకుంటూ వైరాగ్య భావం పెంచుకోవాలి.* 


*ఇది అత్యవసరమా? అని ప్రతి కోరికనూ గీటురాయిమీద పరీక్షించుకోవాలి.* 


*మన ఇంటిలో అనేక వస్తువులను పోగుచేసుకుంటే దుమ్మూ చీకటీ తప్ప ఒరిగేదేమీ ఉండదు.* 


*అలాగే మన మనస్సులో విషయాలను అధికంగా చేర్చుకుంటే దుఃఖము, బాధలు తప్ప ఇంకేమి రావు.* 


*కనుక బయట ఉన్నవన్నీ లోపల చేర్చవద్దు. తక్కువ సరంజామాతో పయనం చేసినపుడే గమ్యం చేరుకోవడం సులభం మరియు సురక్షితం.* 


*ప్రాణం నిలుపుకోవడానికి, ఆరోగ్యం కాపాడుకోవడానికి తగినంత ఉంటే చాలును.* 


*తగుమాత్రం ఉప్పు వేసినప్పుడే పప్పు రుచిగా ఉంటుంది. ఉప్పు ఎకువైతే రుచి చెడిపోతుంది. అట్లే, కోరికలను ఎక్కువ చేసుకుంటే జీవితం దుర్భరమవుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“ గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: