13, జనవరి 2026, మంగళవారం

వైకుంఠ ద్వారాలను

  *వైకుంఠ ద్వారముద్ఘాట్య

భక్తానాం కృపయా హరే ।

ఏకాదశ్యాం ప్రసీద త్వం

మోక్షదో భవ సర్వదా ॥*



వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులపై కృప కురిపించే హరే, 

ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణు మూర్తి అనుగ్రహం సర్వదా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్న...


వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు


శ్రీ సద్గురు పీఠం తరపున

శ్రీధర్ శర్మ తోటపల్లి..✍

కామెంట్‌లు లేవు: