*వైకుంఠ ద్వారముద్ఘాట్య
భక్తానాం కృపయా హరే ।
ఏకాదశ్యాం ప్రసీద త్వం
మోక్షదో భవ సర్వదా ॥*
వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులపై కృప కురిపించే హరే,
ఈ ఏకాదశి నాడు శ్రీ విష్ణు మూర్తి అనుగ్రహం సర్వదా మీకు కలగాలని మనసారా కోరుకుంటున్న...
వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
శ్రీ సద్గురు పీఠం తరపున
శ్రీధర్ శర్మ తోటపల్లి..✍
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి