18, ఫిబ్రవరి 2026, బుధవారం

నేటిపెద్దలమాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺శుభోదయం 🌺


🌺 నేటిపెద్దలమాట 🌺


"కష్టసుఖాలు కాలాలు వంటివి. నువ్వు వద్దు అనుకున్నా సరే నీ కర్మ ప్రకారం వచ్చి అవి ఉండగలిగినంత కాలం ఉండి వెళ్లిపోతాయి. దానిని నువ్వు అడ్డుకోలేవు, ఆపనూ లేవు. ఏదైనా చేయగలిగావంటే ఒక్కటే! వచ్చి పోయే ఈ కష్టనష్టాలు గురించి పట్టించుకోకుండా పరమాత్మను గట్టిగా పట్టుకో. నీవు చేయాల్సిన పనులు దోషం లేకుండా చేసుకో. నిన్ను ఏ కర్మ ఫలం కూడా ఏమీ చేయలేదు!. 


🌹 నేటిమంచిమాట 🌹


నీ 'ఇచ్చానుసారం' అన్ని జరగాలి అని అనుకున్నంత కాలం నీకు 'శాంతి' లభించదు.నువ్వు ఎప్పుడైతే 'భగవంతుని' ఇచ్చానుసారమై అన్నీ జరుగుతున్నాయి.నేను నిమిత్రమాత్రుడినే అనే భావనతో కర్తవ్యాలను నిర్వర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిజమైన సంతృప్తి, 'శాంతి' నీకు లభిస్తాయి.


🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 18 - 02 - 2026,

వారం ... సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

ఉత్తరాయనం,

శిశిర ఋతువు,

ఫాల్గుణ మాసం,

శుక్ల పక్షం,


తిథి : *పాడ్యమి* సా5.26 వరకు,

నక్షత్రం : *శతభిషం* రా10.00 వరకు,

యోగం : *శివం* రా11.42 వరకు,

కరణం : *బవ* సా5.26 వరకు

                తదుపరి *బాలువ* తె5.05 వరకు,


వర్జ్యం : *ఉ6.38 వరకు*

                              మరల *తె4.21 - 5.56*

దుర్ముహూర్తము : *ఉ11.50 - 12.36*

అమృతకాలం : *మ2.43 - 4.20*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండం : *ఉ7.30 - 9.00*

సూర్యరాశి : *కుంభం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం : 6.29,

సూర్యాస్తమయం : 5.58


                 *_నేటి మాట_*

*"జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది??..."*

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.

( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!... అందువల్ల "అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు," అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ. 


ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!...

లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు. 

అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు. 

మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!... ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి. 

అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి. 

అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది. 

అట్టి వస్తువు ఏమిటంటే!!... అది జ్ఞానమే! 

చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు. 

ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.

తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి. 

ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి. 

ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !... నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది. 


             *_🌺శుభమస్తు🌺_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: