ఉరుగ్వే అనే దేశం లో సగటున ప్రతి పౌరుని వద్ద 4 ఆవులు ఉన్నాయి.వ్యవసాయం దృష్ట్యా ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఆ దేశం నిలుస్తుంది.
అది కేవలం 33 లక్షల జనాభా గల దేశం కానీ వారి వద్ద 1 కోటి 20 లక్షల ఆవులు వుంటాయి.
ప్రతి ఒక్క ఆవు చెవికి ఎలక్ట్రానిక్ చిప్ బిగించి ఉంటుంది. దాని కారణంగా ఆ ఆవు ఎక్కడ ఉందో గమనించ వచ్చు.
ఆ దేశం లో రైతు యంత్రం ద్వారా పంటను కోస్తు ఉండగా ఆ యంత్రం మరొ పక్కన ఆ ధాన్యం యొక్క పరిమాణం స్క్రీన్ పై కనిపిస్తుంది. ఆ పరిమాణం ఆధారంగా రైతు ప్రతి చదరపు మీటరు కు ఎంత పంట పండిందో స్వయంగా విశ్లేషణ చేసుకుంటాడు.
2005 వ సంవత్సరంలో 33 లక్షల జనాభా గల దేశం 99 లక్షల మంది కి సరిపడేంత పంట పండించింది.
నేటి రోజున 2 కోట్ల 80 లక్షల మంది కి సరిపడేంత పంటను తీస్తుంది.
ఉరుగ్వే దేశం యొక్క ఈ ప్రగతి వెనుక పశు పోషకులు మరియు రైతుల శతాబ్దాల తరబడి చేసిన పరిశోధన ఉన్నది.
వ్యవసాయాన్ని గమనించడం కోసం 500 మంది వ్యవసాయ రంగ నిపుణులు పనిలో ఉన్నారు మరియు వీరు డ్రోన్స్ సెటలైట్ ద్వారా
రైతులను గమనిస్తూ ఉంటారు వారు సూచించిన ప్రకారమే రైతులు తమ పనులు కొనసాగిస్తుంటారు.
అనగా పాలు పెరుగు నెయ్యి వెన్న తో పాటు వారి జనాభా కు ఎన్నో రేట్లు పంటలు పండించడం,
అందుకే పాలు పెరుగు నెయ్యి వెన్న మరియు ధాన్యాలు ఎగుమతి చేయబడతాయి మరియు ప్రతి రైతు లక్షల్లో ఆదాయం పొందుతాడు..
ఒక రైతు కనీస ఆదాయం ప్రతి నెలకు
120000 రూ.అనగా సంవత్సరానికి 190000 డాలర్లు
ఆ దేశం యొక్క జాతీయ చిహ్నం సూర్యుడు,
జాతీయ ప్రగతి చిహ్నం ఆవు మరియు గుర్రం,
ఉరుగ్వే లో ఆవును చంపితే వెంటనే మరణ శిక్ష అనే చట్టం..
ఈ ఆవును ప్రేమించే దేశం అభినందనీయమై నది.. ముఖ్యమైన విషయమేమిటంటే ఈ గో సంపదంతా భారతీయ సంతతికి చెందినది,
వీటీని 'ఇండియన్ కౌ ' అని సంబోధిస్తూ ఉంటారు.
బాధాకరమైన విషయమేమంటే భారత దేశం లో గో హత్య జరుగుతుంది కానీ ఉరుగ్వే లో గో హత్యకు మరణ శిక్ష అనే చట్టం ఉంది....
మనం వ్యవసాయ దేశమైన ఉరుగ్వే నుండి ఏమైనా నేర్చుకోవచ్చా?
"సురభి గో మాతకు వందనాలు".
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి