స్త్రీలలో ఆగిపొయిన బహిష్టు మరలా వచ్చుటకు -
గింజలు తీసిన ఎండు ఖర్జూరాలు 100 గ్రా తీసుకుని ముక్కలు చేసి ఎండబెట్టి దంచి పొడి చేయాలి . వాము 100 గ్రా , శోంటి 100 గ్రా వీటిని దోరగా వేయించి దంచి పొడి చేయాలి. మొత్తం చూర్ణాన్ని కలిపి నిలువ ఉంచుకోవాలి . బహిష్టు ఆగిపొయిన స్త్రీలు ఈ చూర్ణాన్ని రెండు పూటలా అర చెంచా నుండి ఒక చెంచా వరకు ఒక కప్పు వేడి పాలలో కలుపుకుని తాగుతూ ఉంటే మరలా బహిష్టు వస్తుంది .
గమనిక - బహిష్టు రాగానే ఈ చూర్ణం వాడటం ఆపివేయాలి .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి