9, మార్చి 2021, మంగళవారం

సేనా జలం*(

 *సేనా జలం*(ఆర్మీ వాటర్) 

***************************

బిస్లరీ.,అక్వాఫినా అనేవి వాటర్ బాటిల్స్ అమ్ముతున్న విదేశీ కంపెనీలు.

వీటిని కొనడంవల్ల ఈ డబ్బు విదేశాలకు వెళ్తుంది.

కావున అందరికీ మనవి చేసేదేమంటే?

మీరు ప్రయాణం చేసేటప్పుడుగానీ లేదా మార్కెట్ కు షాపింగ్ కు వెళ్లినప్పుడుగానీ నీళ్ల బాటిల్ కొనాలంటే *సేనా జలం* ఆర్మీ వాటర్ అని అడగండి. 

ఇది అంతటా లభ్యమౌతుంది.

అలాగే ఇది చాలా చవక కూడా.

*భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం* సేనా జలం ను ఏర్పాటు చేసింది. 

భారత ఆర్మీ జనరల్ విపిన్ రావత్ గారి భార్య అయిన మధుళికా రావత్ గారు దీనిని ఏర్పాటు చేశారు. 

ఇది అర లీటరు మరియు లీటరు బాటల్లలో లభిస్తుంది.

అర లీటరు బాటిల్ రూ.6/-.లీటరు బాటిల్ రూ.10/-.మాత్రమే.

ఇతర కంపెనీలైతే లీటరుకు కనీసం రూ.20/-కు అమ్ముతాయి. 

*సేనా జలమును* అమ్మగా వచ్చిన లాభము ఆర్మీ సంక్షేమ సంఘానికి చేరుతుంది.తద్వారా ఈ డబ్బు మరణించిన సైనిక కుటుంబాలకు మరియు వారి పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. 

భారత ఆర్మీ భార్యల సంక్షేమ సంఘం ఈ నీటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పటి నుండి ఎక్కడ కూడా టీ.వీల్లో గానీ పేపర్లలో గానీ ఎలాంటి ప్రచారం జరగలేదు.!? 

పబ్లిసిటీ చేయడానికి సైన్యం వద్ద అంత డబ్బు కూడా లేదు.!? 

అలాగే ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటి గురించి ప్రచారం చేయడానికి ముందుకు రాలేదు.!? 

అందుచేత కొందరికే ఈ ఆర్మీ వాటర్ గురించి తెలుసు. 

కావున మనందరం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏమంటే? 

మనం నీళ్ల బాటిల్ కొనాలంటే ఖచ్చితంగా ఈ ఆర్మీ వాటర్ ను అడగాల్సిందే.

*ఆర్మీ వాటర్ కొందాం.* 

*సైనిక కుటుంబాలను కాపాడుకుందాం.* 

జైజవాన్✊జైహింద్💪జైభారత్🙏

(ఒక ఇంగ్లీషు మెసేజ్ కు తెలుగు అనువాదం) 

ధన్యవాదాలు🙏🤝

ఫార్వార్డ్ చేయడం మరచిపోకండి.

కామెంట్‌లు లేవు: