23, జూన్ 2022, గురువారం

అహోబిలంలో నిలువుదోపిడి

 అహోబిలంలో నిలువుదోపిడి


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.


*లక్ష్మీ నరసింహ ఇక మేము నీ దర్శనానికి రాలేము* 👏 

 *మమ్మలని క్చమించండీ స్వామి 👏* 


నంద్యాల జిల్లా 

అహోబిలం లో


👉అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం వారి దోపిడీ


👉 మాకు ఫ్రీ నే కదా అని 😁 పట్టించు కోని ఎమ్మెల్యే లు ,ఎంపీ లు ,నాయకులు ,అధికారులు  🤔


👉అహోబిలం  దర్శనం కావాలంటే జేబులకు చిల్లు పడాల్సిందే


👉అహోబిలం ఎంటర్ కాగానే నిర్మొహమా టంగా  ముక్కు పిండి మరీ రూ. 150 .00 లు కార్ పార్కింగ్ పేరుతో వసూలు చేస్తారు.


 *కేశకండన* 


👉" కేశకండన " దగ్గర కూడా10₹ తీసుకొని టికెట్ ఇస్థారు


👉గుండుగిసే వాడు 🤦‍♂️

నిర్మొహమాటంగా   పెద్దలకు ,పిల్లలకు అనే తేడా లేకుండా 100₹ లు రూపాయలు ఇస్తేనే గుండు ‼️

లేక పోతే లేదు.

 

👉మా ఇష్టం వచ్చినట్లు మేము రాబట్టు కుంటాం అంటున్న టోల్ గేట్ కాంట్రాక్టర్

 

👉మమ్ములను అడిగే హక్కు ఎవరికీ లేదు అన్నట్లుగా ఉంది అక్కడ పరిస్థితి.


👉ఇదేంది బయట బోర్డు.ఎవరికి డబ్బులు ఇవ్వరాదు అని ఉంది మీరేమో డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఆ బోర్డులు ఎవరు పెట్టారో మాకు తెలియదు అంటూ నిర్లక్ష సమాధానం.


👉మాకు దానితో సంబంధం లేదు డబ్బులు ఇవ్వా ల్సిందే.... 


👉అంత పెద్ద టెంపుల్ లొ ఫ్రీగా ఆలయ కమిటి  కేశకండనం కూడా చేపించలేక పోవడం కొసమెరుపు.🤦‍♂️🤦‍♂️🙏🙏🙏


 *దర్శనం* 


👉 ఇక దర్శనం కావాలంటే మీకు స్పెషల్ దర్శనం కావాలంటే ఒక రేటు, 

శీఘ్ర దర్శనం కావాలంటే ఒక రేటు

ఇలా ఒక్కో దర్శనానికి ఒక్కో రేటు🤔


  *కార్ పార్కింగ్* 


👉ఇక కార్ పార్కింగ్ విషయానికి వస్తె ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న వ్యాపారులు 

అహోబిలంలో గుడికి 3 - 4  కిలోమీటర్ల ముందుగానే ఆపివే యడం కొసమెరుపు.


👉4 కిమి  దూరం లోనే కొండ చెట్లు, గుట్టల మధ్యనే పోలీసులను పెట్టీ మరీ ఆపడం ఒక ఎత్తైతే భక్తులు ఎవరైనా మేము నడవలేము, మేము ముసలి వాళ్ళం , మేము ఆడవాళ్ళం ,మాకు చిన్న పిల్లలు ఉన్నారు అని ఎంత విన్న వించు కున్నా  కూడా పోలీసులు వినిపించుకోవడం లేదంటూ భక్తుల ఆరోపణ. 


👉తమకు కావలసిన వారికి మాత్రమే వారి వాహనాలు అనుమ తించడం గమనార్హం.  


 *స్నాన ఘట్టాలు :* 


👉 స్నాన ఘట్టాలు : ఏదో కరెంటు ఉంటే నీరు ఒక 4 కొలాయి లలో వస్తాయి ‼️లేకపోతే అదీ లేదు🤔


👉ఇక స్త్రీలు బట్టలు మార్చు కొనుటకు కనీసం ఒక  నీడ కానీ ఒక రూం కానీ లేక పోవడం , 


 *మరుడొడ్లు* 


👉స్త్రీల కు కనీసం మరుడొడ్లు కూడా లేక పోవడం గమనార్హం

 

👉ఇవేవీ లేకుండా నే భక్తుల నుంచి ముక్కు పిండి డబ్బులు దోచుకుంటున్న దేవస్థానం.


👉 పూలు మూర కావాలా రూ.100.00 లు కావాల్సిందే


👉 తులసి ఆకులు /మాల రూ. 100/- 🤔


👉టెంకాయ కావాలా కేవలం 50/- , 60 /- మాత్రమే🤔


👉 త్రాగు నీరు కావాలా - 70 రూ మాత్రమే


👉  గమ్య స్థానాలకు వెళ్లే లోపు ఇలాంటి టోల్ గేట్ లు ఎన్నో లెక్క లేదు


👉 గుడి దగ్గర ఎంట్రన్స్ లోనే పార్కింగ్ పేరుతో , టోల్ గేట్ పేరుతో మరో రూ.150/- లు అక్షరాల చెల్లించాలి.


👉 రూ.150/- కట్టీ 3 , 4 కి మీ ర్ల దూరంలో పార్క్ చేసి అక్కడి నుంచీ కాలికి బుద్ధి చెప్పాల్సిందే


👉 గుడికి వెళ్ళాక అక్కడ గంటల కొద్ది క్యూ లో ఉండి రూ.10/- పెట్టీ తల నీలాలు టికెట్ తెచ్చు కోవాలి


👉 రూ.10/- ఇస్తే సరిపోదు ,అక్చరాలా రూ. 100 /- లు లంచం ఇస్తేనే గుండు 

లేక పొతే లేదు 


మీకు ఇష్టమైతే నే గుండు లేక పోతే లేదు , మీరు ఎవరికి చెప్పుకున్నా సరే🤔


👉 పాద రక్చలు ఉంచు కోవాలంటే  డబ్బు చెల్లించు కోవాలి.


👉ఇంతా కస్టపడి వెళితే , అక్కడ భారీ క్యూ ఉంటుంది 


👉 ఆ క్యూ లో గంటల తరబడి నిలుచొని వెళితే , కనీసం స్వామిని కళ్ళారా చూసి తరించే అవకాశం ఉండదు. క్షణం లో బయటకు తోస్తారు.


👉 బయటికి వచ్చి ఏమైనా పిల్లకు తినే తందుకూ కొనిపెడదమంటే 

ఇంక చెప్ప నక్కర్లేదు, ఒక చిన్న పిల్లవాడి ఆకలి తీర్చా లి అంటే


👉ఒక దోశె 50/- 70/- అంటే ఒక మనిషికి రూ.150/- దాటల్సిందే.


👉ఇంక కుటుంబ సభ్యులకు ఆకలి తీర్చా లి అంటే రూ.1000/- కావాల్సిందే.


ఇది అహోబిలం పరిస్తితి 


భగవంతుడా నీ దర్శనం ఇంత ఖరీదైనది అయింది 


మేము నీ దర్శనానికి రాలేము తండ్రీ మమ్మల్ని క్షమించండి.


...దోపిడిలో అందరికి భాగస్వామ్యం కావడంతో భక్తులను దోచుకుంటున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు.

...ప్రధాన ఆలయాల్లో దోపిడీని నివారించే నాధుడే కరువయ్యారు.

...దేవాలయాల్లో దోపిడితో ఆలయాలకు పోవాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని అని భక్తులు అంటున్నారు.

....సమస్యలు విన్నవించుకొని తమ కష్టాలు తీర్చుకోవడానికి వెళ్లే భక్తుల కుటుంబాలకు దేవాలయాల్లో అడుగు పెట్టి బయటికి రావాలంటే ఒకొక్క కుటుంబానికి వెయ్యి నుంచి మూడు వేలు ఖర్చుఅవుతుందంటూ వాపోతున్నారు.

...దేవా మీ దర్శనం పొందాలంటే మాకింత ముందే మహాలక్ష్మిని కనుకరించు మహా ప్రభో అంటూ భక్తులు ముక్కుతున్నారు.

కామెంట్‌లు లేవు: