15, ఆగస్టు 2024, గురువారం

ఎందరో మేధావులు

 https://youtu.be/Wq12KjnGuIk?si=On7KN-79MASpkkvu

శ్రీభారత్ వీక్షకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🌹మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందే, తెలుగు నాట ప్రభవించిన ఎందరో మేధావులు, పండితులు తెలుగు ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటారు. వారిలో కాశీ కృష్ణాచార్యులు గారు అగ్రగణ్యులు. అష్టావధానం, శతావధానాలలో అందెవేసిన ఆయన గురించి ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు ఎంత రమణీయంగా చెప్పారో వినండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆస్థాన కవి గా కూడా ఉన్న ఆయన కవితా మాధుర్యాన్ని మనకు చక్కగా అందించారు వేణు గారు. ఆస్వాదించండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి. 🙏

కామెంట్‌లు లేవు: