*సేకరణ: శ్రీ మంగళంపల్లి శ్రీహరి గారి వాల్ నుండి*
---------------------------
కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...
పీఠం సరిగ్గా ఉండాలి...లేకుంటే దేశ భద్రతకే ప్రమాదం...
అయ్యో...గాంధీ గారు మాకు ముస్లిములు వచ్చి హిందువులను చంపినా..ఎదురు తిరక్కుండా చచ్చిపొమ్మనే చెప్పారు...
ఆ మాటే పాటిస్తున్నాం...మనసిలాయో అంటున్నారు కొత్త సతీషన్...
నెహ్రూ కూడా ఖాన్ గ్రేస్ ఎప్పటికీ ముస్లిములను ఇరిటేట్ చేసే ఏ పని చెయ్యదు అని ...వందేమాతరం లో దుర్గా అనడం వాళ్ళని బాధ పెడుతుందని...దాన్ని తట్టుకోవడం ఆ సమాజానికి సాధ్యం కాక ఏదైనా చేస్తే..గాంధీ గారు చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుందని...కొత్త సతీషన్ వాకృచ్చారు...
ఇంక పాత విజయన్ అయితే...అసలు వందేమాతరం ఆరెస్సెస్ అజెండా...మేమెందుకు పాడుతాం...అంటున్నాడు...
అలా కొత్త పాత తేడాలేకుండా ఖాన్ గ్రేస్ కమ్యూనిస్లుంలు ఒకే మాట మీదకి వచ్చి...అసెంబ్లీలో పూర్తి వందేమాతరాన్ని పాడలేదు...గవర్నర్ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు...
అయ్యా..ఇది వందేమాతరం 150 సంవత్సరాల శుభ సందర్భంలో ఆ గీతాన్ని పూర్తిగా పాడాలి...దేశ సమైక్యతా గీతం ఇది అని కేంద్ర హోం శాఖ 1971 లో చేసిన జాతీయ చిహ్నాల గౌరవ చట్టం ఆధారంగా సర్క్యులర్ పంపింది...
దాన్ని బేఖాతరు చేశాయి అధికార ప్రతిపక్షాలు...
అదే కేరళంలో గతంలో ఒక పాఠశాల జనగణమన పాడము అంటూ ఏకంగా కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంది...
వందేమాతరం పాడరు...జనగణమన పాడరు...
ఇంక కేంద్ర సంస్థల ఆదేశాలు అసలు లెక్కే చెయ్యరు...
కేంద్ర ప్రభుత్వ విచారణ అధికారుల మీద మాజీ సిఎం విజయన్ అనుచరుల దాడి...
అంటే కోర్టులు చట్టాలు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేవు అన్న సవాల్...
ఈ ఉదంతాలు ఏం తెలియజేస్తున్నాయి...
హిందువులు మైనారిటీ అయిన చోట అంటే అరవై శాతం ఉన్నాగానీ..అక్కడ రాజ్యాంగం అమలు కాదు...
అస్సలు ఆ భూభాగాలు భారత్ లోనే ఉన్నాయా అనేంతగా మారిపోతాయి...
ఆ మధ్యన కమ్యూనిస్టు జమానాలో ఆరెస్సెస్ వాళ్ళ అంతు చూద్దాం అని పీఎఫ్ఐ..ఎస్ డీ పీ ఐ బహిరంగంగా కత్తులు పట్టుకుని ఊరేగింపులు చేసారు...
అంటే నిజానికి పశ్చిమ బెంగాల్ కంటే కేరళం మరింత ప్రమాదకర పరిస్థితిలో ఉందని అర్థం...
కేరళం సముద్ర రక్షణ పరంగా అత్యంత కీలకమైన ప్రాంతం...
మత్స్యకారుల సంఘాలు ...షిప్పింగ్ సంస్థలు...పూర్తిగా క్రైసన్స్...రెడ్ ఇండియన్స్...ఖాన్ గ్రేస్ చేతుల్లో ఉన్నాయి...
రేపు రేపు యుద్ధ సందర్భాల్లో నావెల్ బేస్ లకు తరలించే అత్యవసర వస్తువులను సహాయాలను ఈ గ్యాంగులు అడ్డుకోవని నమ్మకం ఏంటి...
కేవలం బంగారమే ఈ కమ్యూనిస్టులు స్మగ్లింగ్ చేస్తున్నారా...ఆయుధాలు కూడా చేస్తున్నారా అన్నది ఎలా తెలుస్తుంది...
కేంద్ర సంస్థలను అడ్డుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యాలు ఏమిటి...
వందేమాతరం పాడకపోవడానికి...వీటికి కచ్చితంగా లింక్ ఉంది...
అసెంబ్లీ వేదికగా దేశ వ్యతిరేకత..కేంద్రాన్ని ధిక్కరిస్తాం అనే సందేశాన్ని ఇచ్చిన వాళ్ళు ..రోడ్లమీదకు అల్లరి మూకలను రప్పించిన వాళ్ళు దేనికైనా తెగిస్తారు...
ఏదో ఆషామాషీగా ఈ ధిక్కారాన్ని తీసుకోవడం సరికాదు...
బెంగాల్ ను కలిపిన వందేమాతరం...కేరళం ను కాపాడడానికి కూడా ఉపయోగించాలి...
అనుమానం ఉన్నచోట ప్రతి సారీ దేశభక్తిని పరీక్షించాల్సిందే...
కేరళం లో మిగిలిఉన్న పది శాతం మంది దేశభక్తులను కాపాడుకోలేకపోతే పీఠం కదిలిపోతుంది...
కేరళం చిన్న ముక్కే కదా అని వదిలేస్తే...
అది దేశ అస్థిత్వానికే ముప్పు తీసుకుని వస్తుంది...
జైహింద్!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి