31, జులై 2020, శుక్రవారం

ఖమ్మం లో వేద స్మార్త విద్యాలయం

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ  మహాసన్నిధానం   వారు మరియు  శ్రీ శ్రీ శ్రీ విధు శేఖర సన్నిధానం వారులదివ్య  ఆశీస్సులతో
 ఖమ్మం నగరం  లో  మామిళ్ళ గూడెం బస్ డిపో  వెనుక గల శ్రీ సీతరామచంద్రస్వామి స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో  శ్రీ విజ్ఞాన నంద భారతీ తీర్థ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లో దివ్య  ఆశీస్సుల తో వారి కరకములచే బుధవారం 29/07/2020 రోజున  శంకర వేద స్మార్త విద్యాలయం ప్రారంభము జరిగినది.
ఈ విద్యాలయం యందు శ్రీకృష్ణయజుర్వేదం స్మార్తం విద్యలను బోధించబడును.  ఈ  విద్యాలయం స్థాపన తో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో  వేదాభ్యాసానికి  అవకాశం కలిగి పిల్లలను చాలా దూరాలు  వేరే రాష్ట్రాలకు పంపే ఇబ్బందులు తొలిగినవి. ఈ అవకాశాన్ని పెద్దల ఆశీస్సులతో   భారతిశంకరపీఠం  హైందవ ధర్మ సంస్క్రుతి పరిరక్షణ ట్రష్ట్ రి నెం 157  వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు  ముందుకు వొచ్చి ఉచితంగా  వేద స్మార్త  విద్యలను బోధనకు అంగీరించడంతో లభించింది. ఈ అవకాశం కల్పన జిల్లా బ్రాహ్మణ ప్రముఖులు
 శ్రీ జమలాపురం రామకృష్ణ గారు
శ్రీ నామవరపు శ్రీనివాస శర్మ గారు
ఖమ్మం జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ
పొన్నూరు మదన్మోహన్ గారు
తుంగతుర్తి యుగంధర శర్మ గార్ల సహకారంతో ఎర్పాటు కావించబడ్డది. ప్రారంభ కార్య్రమానికి
 గౌరవ అధ్రక్షులు
శ్రీ అవధానుల పరమేశ్వర ప్రసాదు అవధాని
గారు,శ్రీ ఐతపు వేంకటేశ్వర శర్మ గారు
శ్రీ యడవల్లి సత్యం బాబు గారు
శ్రీ వడ్లమాని లక్ష్మీనారాయణ అవధానిగారు
శ్రీ సర్వదేవరభట్ల సోమశేఖశఖర శర్మ గారు
శ్రీ బుద్దరాజు వెంకట ఫణికృష్ణ మోహన్ గారు
శ్రీ తాటికొడాల సీతారామశాస్త్రి గారు
శ్రీ సొలసా దుర్గాప్రసాదు గారు
శ్రీ సరస్వతిభట్ల శ్రీధర్ గారు
శ్రీ అన్నావజ్జుల ప్రసాదు గారు
మరియు పట్టణ పురోహితులు
శ్రీ అవధానుల కృష్ణ శర్మ గారు
శ్రీ గడ్డం వెంకటేశ్వర శర్మ గారు
శ్రీ అయితపు శ్రీనివాస శర్మ గారు
శ్రీ కేదార శర్మగారు
శ్రీ యడవల్లి భాస్కరు గారు
పాల్గొనటం జరిగినది.
ఈ బృహత్తర కార్యానికి, సనాతన వైదిక ధర్మం పెద్దలు, దాతలు పూర్తి సహాయ సహకారములు అందించి ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని కోరుతున్నారు.

కామెంట్‌లు లేవు: