6, అక్టోబర్ 2022, గురువారం

ప్రసాదం గా భోజనం

 హిందూ బంధువులందరికి తెలియజేయునది ఏమనగా,


మనం సాధారణంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మరియు దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష అన్నదానాలు చేస్తున్నాము. 

చాలా మందికి అమ్మవారి ప్రసాదం గా భోజనం పెట్టడం జరుగుతుంది.

చాలా మంచి కార్యక్రమం.

మిత్రులారా ఒక చిన్న పని చేద్దాం.

మనం భోజనం ప్లేటు ఇచ్చే ముందు వారి నుదిటి మీద అమ్మ వారి తిలకం దిద్ది ప్లేటు చేతికి ఇద్దాం.

ఇందులో రెండు ప్రయోజనాలు ఉన్నాయి.

1)ఒకటి మన సంప్రదాయం నిలబడుతుంది.

2)మన అమ్మ వారి తిలకాన్ని

ఇష్ట పడని వారు దూరం గా పారిపోతారు.


మిత్రులారా మన సనాతన సంప్రదాయం కూడా అపాత్ర దానం చేయకూడదనే చెపుతుంది.


మన ధర్మాన్ని అనుసరించని వారికి, 

మన దేవతల మీద విశ్వాసం లేని వారికి మనం దానం చేస్తే అది నిరర్థకం అవుతుంది.


పై అభిప్రాయం మీకు నచ్చితే 

పది మంది కి పంపండి. 


ఓం శ్రీ మాత్రే నమహ 🙏

కామెంట్‌లు లేవు: