2, అక్టోబర్ 2023, సోమవారం

చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..

 చమర్/మాదిగ  అంటే ఎవరు?? దళితుడా? వీరాదివీరుడైన క్షత్రియుడా??

చమర్/మాదిగ అంటే దళితుడు కాదు..తనను మతం మారమని హింసించిన మొఘలులను అణిచివేసి తన సనాతన ధర్మాన్ని  వదులుకోని సనాతనధర్మ రక్షకుడు..

భారతదేశంలో చమర్ అని పిలవబడే కులం వాస్తవానికి ' చన్వర్ ' వంశానికి చెందిన క్షత్రియ కులం అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు.

మహాభారతంలోని కూడా ఈ వంశం ప్రస్తావించబడింది.. 

హిందూ కుల వ్యవస్థను క్రూరంగా, వివక్షగా మార్చిన వారు హిందువులు కాదు..మార్చిన వారు విదేశీ దురాక్రమణదారులు!..

టర్కీ దాకా భారతదేశ సరిహద్దులు ఉండి..టర్కీని సైతం పరిపాలించిన శతాబ్దంలో ఈ రాజవంశం భారతదేశ పశ్చిమ ప్రాంతంలో పరిపాలించింది..

ఆ సమయంలో చన్వర్ సేన్ వారి మహారాజు..

ఈ రాజ కుటుంబానికి బప్పా రావల్ వంశంతో వివాహ సంబంధాలున్నాయి..

రానా సంగ మరియు అతని భార్య జాలి రాణి చన్వర్ వంశానికి చెందిన సంత్ రైదాస్జీ ని మేవార్ రాజగురుగా చేశారు..

చిట్టోడ్ కోటలో ప్రార్థన చేసేవారు..చేయించేవారు.. నాటి సమాజంలో చమార్ అని పిలవబడే వారు చరిత్రలో ఎక్కడా ప్రస్తావించబడలేదు..

చమర్ అనే పదం మొదట వాడినది సికందర్ లోడి.

హిందూ సంత్ రవిదాస్ కీర్తిప్రతిష్టలు..సమాజం మీద ఆయన ప్రభావం పెరగడం చూసి మొఘల్ పాలకులు భయపడ్డారు..

సంత్ రవిదాస్ ను ముస్లిం గా మార్చడానికి సద్నా కసాయి వాడిని సికందర్ లోడి పంపాడు..సంత్ రవిదాస్ ఇస్లాం స్వీకరిస్తే భారతదేశంలోని అధిక సంఖ్యలో హిందువులు ఇస్లాం స్వీకరిస్తారని అతనికి కుట్ర..

కానీ సంత్ రవిదాస్ ను ఇస్లాంలోకి మార్చడానికి పంపిన సద్నా హిందూత్వం పట్ల ఆకర్షితుడై అతను హిందుత్వ మార్గంలోకి వచ్చేశాడు.. సద్నా కసాయి పేరు నుంచి  అతని పేరు రామదాస్ అయింది. సాధువులు ఇద్దరూ కలిసి హిందూ మత ప్రచారంలో నిమగ్నమయ్యారు. దాని ఫలితంగా సికందర్ లోడి కి  కోపం వచ్చి తన అనుచరులను అవమానించడానికి మొదటిసారి చమర్ అనే పదాన్ని ఉపయోగించాడు.

వారు సంత్ రవిదాస్ ను జైలులో పెట్టారు.. అక్కడ ఆయనచేత పశువుల చర్మం వలవడం..చర్మం సాపు కొట్టడం..బూట్లు తయారు చేయడం మొదలైన వాటి పనిని వారు బలవంతంగా చేయించారు.. ఆయన్ను ముస్లింగా మార్చడానికి చాలా ఫిజికల్ టార్చర్ పెట్టారు..కానీ సంత్ రవిదాస్ అన్నారు :-

"వేద మతమే అతి పెద్దవిశిష్టమైన నిజ జ్ఞానం.. అంత పవిత్రమైన ధర్మాన్ని నేనెందుకు వదలాలి.. మీరు అబద్ధ ఖురాన్ చదవకండి..వేద ధర్మాన్ని..ప్రపంచ సౌభాగ్యాన్ని కోరుకునే సనాతన మతాన్ని వదలకండని ఆయన నినదించాడు '..

వేధింపులు భరించినప్పటికీ తమ వైదిక మతంపై దృఢంగా ఉండి, తమ అనుచరులను..తమ వారసులు మతమ మారకుండా కాపాడుకున్నారు..

మన గొప్ప రవిదాస్ తన జీవితాన్ని మొత్తం ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి అర్పించినారు.. తర్వాత కాలంలో  చన్వర్ వంశ వీరులు ఢిల్లీని చుట్టుముట్టారు.. సికందర్ లోడి గత్యంతరం లేని పరిస్తితుల్లో సంత్ రవిదాస్ ను విడిచిపెట్టారు..

సంత్ రవిదాస్ చైత్ర శుక్లా చతుర్ధశి ఆదివారం నాడు చిత్తూరులో పరమపదించారు..

వారు నేడు మన మధ్య లేరు కానీ వారి జ్ఞాపకం వారి ఆదర్శాలను అనుసరించేలా ప్రేరేపిస్తుంది, వారి జీవితాలు నేటికీ సమాజానికి సంరక్షణ కల్పిస్తుంది..

ఆరు వందల సంవత్సరాల క్రితం ఈ రోజున ఉన్న చమర్ కులం లేదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇన్ని దారుణాలు భరించిన ఈ వంశ హిందువులు తమ మతాన్ని జాతి హితం కోసం వదలలేదు..

నేడు భారతీయులు వామపక్షవాదులు..బ్రిటిష్ వాడు రాయించిన చరిత్రను ఎక్కువగా నమ్ముతారు.. ఇలాంటి సలీంషాహి బూట్లు నాకే చరిత్రకారులను..

వారు వ్యాప్తి చేసిన వైరాగ్యం తెలుసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలి..

నిజానికి ఈ రోజు హిందూ సమాజం బ్రతికి ఉంది అంటే ఈ వంశ వీరులు చేసిన అతిపెద్ద త్యాగఫలమే..

నాటి సమాజంలో  హీనమైన పని చేయడానికి ఒప్పుకున్నారే గాని ఇస్లాం స్వీకరించలేదు.. ఆ సమయంలో వారు ఇస్లాంను స్వీకరిస్తే వాళ్ళ రాజ్యాలు పోయేవికావు..అలాగే సమాజంలో తమ క్షత్రియ హోదాకూడా కాపాడబడేది..

అవసరమైతే మరణాన్ని సైతం స్వీకరించడానికి సిద్దపడ్డారే కానీ సనాతన ధర్మాన్ని వదులుకోలేదు..

ఈ చన్వర్ వంశ వీరులు తమ మతాన్ని కాపాడటానికి పందులను సైతం పెంచడానికి ఒప్పుకున్నారు కానీ ముస్లిం మతాన్ని మాత్రం ఒప్పుకోలేదు..

మన చమర్/మాదిగ సోదరులకు ప్రణామం చేద్దాం..

గమనిక :- హిందూ సమాజంలో అంటరాని తనం..వివక్ష..అధిక-నీచ భావం లేదు..

ఈwe దుశ్చర్యలన్నీ ముస్లింల దండయాత్ర, ఇంగ్లీష్ ఆక్రమణ..అద్దె మైకు  వామపక్ష మరియు హిందూ వ్యతిరేక చరిత్రకారులు మన చరిత్ర పాఠాల్లో చొప్పించినవే..




Avvaru Srinivasa Rao.

కామెంట్‌లు లేవు: