3, సెప్టెంబర్ 2024, మంగళవారం

గణపతుల పంపిణీ*

 *మట్టి గణపతుల పంపిణీ*


శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ (TUWJH143) అధ్యక్షులు సుధీర్ మంకాల గారి సౌజన్యంతో శ్రీ విజయదుర్గ దేవాలయం, మార్కెట్ రోడ్ లో మట్టి గణపతుల ను ఉచితంగా పంపిణీ చేయబడును.


కావున కావలసిన వారు ఉదయం పదకొండు గంటలకు గుడి వద్దకు వచ్చి మట్టి గణపతిని పొందగోరుచున్నాము..


ఇట్లు

*శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం*

కామెంట్‌లు లేవు: