*Today news information*
*తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న సంక్షోభం మొత్తం రాజస్థాన్ బీహార్ గుజరాత్ వాళ్ళు తో*
●పని చేసేవాళ్ళు దొరకని స్థితిలోకి తెలుగు రాష్ట్రాలు.
●ఇతర రాష్ట్రాల పని వాళ్ళ చేతిలో కీలక రంగాలు.
క్రమంక్రమంగా దక్షిణ భారతదేశం రాజస్తాన్/గుజరాతీల వలసవాదంలోకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు! మన వాళ్ళూ, స్ధానికులూ వ్యాపారాలు కోల్పోతున్నారు. మనం గమనించాలి.
బ్రిటిష్ కంటే ప్రమాదం మార్వాడీ వ్యాపారులు*
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక బహుజన కులస్తుల వ్యాపారాలపై మార్వాడీల దండయాత్ర !
ఈరోజు రాష్ట్రంలో ఏ ఊరు చూసిన ప్రతి వ్యాపారంలోను మార్వాడీలు ఎంటర్ అయిపోయారు !
ఈస్టిండియా కంపెనీ మాదిరి తెలుగు రాష్ట్రలలో జిలేబి, పానీపూరి, సమోసా వ్యాపారాలతో మొదలెట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర వ్యాపారాలను శాసించే స్థాయికి ఎదిగి పోయారు.
ఇల్లు, వ్యాపారాలు 60 శాతం మించి మార్వాడీలు కైవసం చేసుకున్నారు.
మార్వాడి వ్యాపార రహస్యం ఏమిటంటే చాలా వరకు బడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలు అన్ని కూడా మార్వాడి వాళ్ళవే కాబట్టి మార్వాడి వాళ్ళకి ఇచ్చిన రేటుకు మన వ్యాపారస్తులకు ఇవ్వరు.
డబ్బు ఎవరికీ ఊరికే రాదు కదా అని ఓ గుండు ఆయన చెప్పిన సూక్తిని మన వాళ్ళు బాగా పాటిస్తూ రూపాయి తగ్గుతుంది కదా అని మార్వాడి వ్యాపార సంస్థలను ప్రోత్సహిస్తూ మన బహుజన కులాల వ్యాపారస్తులకు పాడే కట్టేస్తున్నారు.
కొన్నాళ్ళకు మార్వాడి సేట్లు దగ్గర బానిస లాగా బతికే రోజు దగ్గర్లోనే ఉంది.
మార్వాడీలు గుజరాతి, రాజస్థాన్ వాళ్ళు వ్యాపారం నిమిత్తం ఇక్కడ రావడం వల్ల స్థానిక వ్యాపారుల మధ్య ఇక్కడ ఆజ్యం పోస్తున్నారు.
మన స్థానిక కులాల వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు.
మన చుట్టుపక్కల, చౌరస్తా లలో, డబుల్ సెట్టర్ దుకాణాలు కొత్తగా ఎవరు పెడుతున్నారు చూడండి.
మన తెలుగు రాష్ట్రాల బహుజన కులాలు కానీ మరే ఇతర వ్యాపారులు కానీ ఉన్నారా,.. లేరు.
చిన్న చిన్న వ్యాపారం చేసుకునే బహుజన కులాల కిరాణా షాపులు దెబ్బతీసి, లేకుండా చేసి హోల్ సేల్ వ్యాపారం అంటూ మార్వాడీలు మొత్తం దక్షిణ భారతదేశంలో స్థానికులు మధ్య పాతుకుపోయారు.
మన స్థానిక ప్రజల డబ్బులు మొత్తం వాళ్ళే దోచుకు పోతున్నారు.
మన స్థానిక బహుజన కులాలు ఏదైనా వ్యాపారం చేద్దామంటే పోటీకి నిలబడే పరిస్థితి లేకుండా ఎంతో తెలివిగా మార్వాడీలు కుట్రలు చేస్తున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే మన బహుజన కులాలకు వ్యాపారం చేసే స్థోమత కోల్పోయి మార్వాడీ ల దుకాణాలముందు బిచ్ఛం అడుగుకునే దుస్థితి కి దిగజారుతారు.
భవిష్యత్తులో స్థానిక కులాల చిన్న చిన్న వ్యాపారులు ఉండరు.
ఇప్పుడు ఊర్లకు.....
👉గప్ చిప్ బండి వచ్చింది.
👉జ్యుస్ బండీ వచ్చింది
👉పీచ్ మిఠాయిలు బండీ వచ్చింది
👉రాజస్థాన్ టీ వచ్చింది
👉స్విట్ షాప్ వచ్చింది
👉రంగుల షాప్ వచ్చింది
👉పర్నీషర్ షాప్ వచ్చింది
👉సెల్ ఫోన్ చార్జర్లని వచ్చినోళ్ళు
👉షోన్ షాపులే పెట్టిర్రు.
👉సిమెంటు షాపులు
👉పైపుల షాపులు
👉బంగారు షాపులు
👉ఒక్కటేమిటీ అన్నీ వాళ్ళు పథకం ప్రకారం గ్రామగ్రామాన వస్తుంటే ....... పాపం
👉మన బజ్జీలు ఎవరు కొంటారు
👉మన బొండాలు ఎవరు కొంటారు
👉మన టీ షాపు ఎవరు పోవాలి
👉మన ఇడ్లీలు ఎవరు తింటారు
ఆలోచిస్తూ.... ఉండూ, వీళ్ళందరూ యూనిటీ గా ఉంటూ
మనల్ని వాల్ల మీద ఆధారపడి బతికేలాగ చేస్తారు.
తెర వెనుక మొత్తం మన వనరులను దోచుకోవడం, బజ్జీలు పానీ పూరీలు అని ఒకక్కటని కాదు,.. విద్యుత్ ఉపకరణాలు, హార్డ్వేర్ ఉపకరణాలు, సిమెంటు వ్యాపారాలు వజ్రాలు బంగారం వ్యాపారం వరకు ఇలా పెద్ద పెద్ద వ్యాపారులు గా తయారయ్యి వాళ్ల మీద మనం బతికేలా చేయించుకుంటారు
ఒక్కటి చెప్పు....
తెలుగు రాష్ట్రాలకు చెందిన కులాల వ్యాపారస్తులకు వందల కోట్ల రుణాలు బ్యాంకులు ఇచ్చాయా?
నీరవ్ మోదీ, మేహుల్ చోక్సీ లాంటి వారు విదేశాలకు పారిపోయారు.
కానీ ఏ ఇతర కులాల వ్యాపారి అయిన వందల కోట్లు బ్యాకు రుణాలు ఎగ్గొట్టి పారిపోయాడా...?
అంతేందుకు...
దక్షిణాది స్థానిక కులాల వ్యాపారులు ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రభుత్వం ద్వారా తిసుకున్న అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పోయినవాళ్ళను చూపగలవా????
ఆత్మగౌరవం కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఉత్తరభారతీయులు మొత్తం లక్షల కోట్లు బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోతారు.
ఇప్పటి కైనా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేల్కొని...మన యవతను సోమరి పోతుల్లా ఉచిత పథకాలతో పరిమితం చేయకుండా...వారికి రుణ సదుపాయం కల్పించి, మంచి శిక్షణ ఇస్తే సరుకుల తయారీ రంగంలో తెలుగు యువత రాణిస్తారు. మన రాష్ట్రంలోని బహుజన కులాలతో పాటు ఇతర స్థానిక వ్యాపారులు కూడా నిలదొక్కుకుంటారు.
అంతేకాదు ఉత్తర భారతీయులు ముఖ్యంగా (గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల మార్వాడీలు)మన తెలుగు రాష్ట్రాలలో స్థానికంగా పాతుకుపోయి వాళ్ళు చెప్పిందే శాసనంగా భవిష్యత్తులో చేసే విధంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి.
●ఉచితాలకు అలవాటు పడుతున్న తెలుగు ప్రజలు.
*ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో బయట రాష్ట్రము నుండి మార్వాడి రావడం తో* రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాతుకుపోయారని, ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం.
ఇతర రాష్ట్రాల పని వారు, వారు చేసే పనులు:
బీహార్ వాళ్లు:-ఇటుక బట్టి నుండి , వరినాట్లు, పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తున్నారు.
ఒరిస్సా వాళ్లు:-అన్ని రకాల కార్మికులు గా వంటకాల తయారీదారులు గా చేస్తున్నారు.
రాజస్థాన్ వాళ్లు:-టీ స్టాల్ మరియు హోటల్, సానిటరీ షాప్ల నిర్వహణ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రము వీళ్లది షాప్ లే ఎక్కువ
ఉత్తరప్రదేశ్ వాళ్లు:-టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్, అన్ని రకాల ఇంటి లోపలి అలంకరణలుచేస్తున్నారు .
కేరళ వాళ్లు:-ఇంగ్లీష్ బోధించు టీచర్లు గా పని చేస్తున్నారు.
కర్ణాటక వాళ్లు:-భవన నిర్మాణ కూలీలు గా పని చేస్తున్నారు.
ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు మాత్రం మందు, మాంసం ఎవడు పంచుతాడు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పూటకో జెండా చేతిలో పట్టుకుని తెలిసిన పనిని, చేతిలో ఉన్న వృత్తినీ వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు, వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయ భాగం ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకు పొతే మన వాళ్ళు దివాలా స్థితికి వస్తారు. వారు పని చేసే అలవాటు Work Culture కూడా మర్చి పోతారు. ఆ తరువాత పని చేస్తామన్నా ఎవరూ పని ఇవ్వని పరిస్థితి వస్తుంది. ఇది రాబోయే కాలంలో ఏపీ, తెలంగాణ లో పని చేసే వారిని (labour ని) సంక్షోభ స్థితికి నెట్టి వేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి