*మాత భవాని దేవాలయం, రాజస్థాన్... పులులు కాపలాగా ఉండే ఏకైక దేవాలయం...*.
🚩 *జవాయి, రాజస్థాన్లోని మాత భవానీ గుడి మెట్లపై మీకు ముప్పై వరకూ పులులు కనిపిస్తాయి*,
*పూజారి రాగానే మెట్లపై నుండి దూరంగా వెళ్లిపోతాయి, అవి ఏ మానవుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. చరిత్రలో ఇప్పటి వరకు మనుషులపై ఒక్క దాడి చేయని చరిత్ర వీటి సొంతం, మనుషులు రావడం చూసి, నీటిలోకి దిగుతాయి, మహిళలు పొలాల్లో పని చేస్తూనే ఉంటారు, పులులు ఎవరిని ఏమీ అనవు*.
*భద్రకాళీ మాతకి నమస్కారము*
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి