7, అక్టోబర్ 2024, సోమవారం

శతావధాని దోమా వెంకట స్వామి గుప్తా

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 తెలుగు సాహితీ సంపద అపారం. మహా సముద్రం. ఆ సముద్రంలో ఈత కొట్టిన మేధావులు ఎందరెందరో! వారిలో మరొకరు శతావధాని దోమా వెంకట స్వామి గుప్తా. ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు ఈ ఎపిసోడ్ లో గుప్తా గారి సాహితీ వైదుష్యాన్ని ఎంత గొప్పగా చెప్పారో వినండి. సమస్యాపూరణం , దత్తపది లో ఆయన ప్రతిభ అసాధారణం.అవధానంలో కనకాభిషేకం పొందిన ఘనుడాయన. 1940, 50 దశకాలలోనే 300 పైగా అవధానాలు చేసిన గొప్ప కవి. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: