శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం
అర్జునవిషాద యోగం: సంజయ ఉవాచ
ద్రుపదో ద్రౌపదేయాశ్చ
సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః
శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ || (18)
సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను: ద్రుపద మహారాజు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, భుజబలుడు సుభద్రా తనయుడైన అభిమన్యుడు తమ శంఖములను పూరించిరి.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి