27, ఆగస్టు 2024, మంగళవారం

సమస్యాపూరణము

 సమస్యాపూరణము

డా. దీవి శ్రీనివాసాచార్యులు మంగళగిరి

ఉ. ఏలికయండతో పథము నేమియు వేయక మొత్తమందినన్, 

     కాలము తీరకే యెరుగు కాళపు నోరగు నానకట్టకై, 

     పాలికి వచ్చి కూలి పని బత్తెము మింగిన గుత్తేదారు పై     

     జాలిని జూపినప్పుడె, ప్రజల్ నిరసింతురు పాలక ప్రభున్.

కామెంట్‌లు లేవు: