6, అక్టోబర్ 2024, ఆదివారం

స్వధాదేవి

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 శరన్నవరాత్రులలో యజ్ఞాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆ యజ్ఞ దేవతలైన స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణా దేవి కూడా ఆ పరాశక్తి అంశతో ఉద్భవించిన వారే. చేసే యజ్ఞాలు సఫలం కావాలంటే ఈ ముగ్గురు దేవతా మూర్తుల అనుగ్రహం చాలా అవసరం. ఆ ముగ్గురు దేవతా మూర్తుల మహిమలేమిటో, వారిని ఎందుకు పూజించాలో, దేవీ భాగవతం ఏం చెప్పిందో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారి ప్రవచనంలో వినండి. ఇది శ్రీభారత్ శరన్నవరాత్రి స్పెషల్. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: