13, అక్టోబర్ 2021, బుధవారం

నేనుహిందువుల యమ రాజును.

 ✋ నేను కాంగ్రేసు ను ✋ *నేనుహిందువుల యమ రాజును.

*21లక్షల హిందువులను చంపిన

తర్వాత కూడా పాక్ కు 65కోట్ల రూపాయలు ఇచ్చాను. *మతప్రాతిపాదికగ పంపకంచేసినప్పటికిని7కోట్లముస్లింలను ఈదేశంలో నేయుంచి వేసాను. 

*హిందువులులేని కాశ్మీరులను తయారు చేసాను. *"సెక్యూలర్"పదాన్ని రాజ్యాంగం లో చేర్చించాను.         

*ఎనిమిది రాష్ట్రాలలో హిందువుల ను అల్ప సంఖ్యకులుగా చేసాను. *AMUలో ముస్లింపదాన్ని చేర్చా ను.  

* BHUలో హిందూ పదాన్ని చేర్చడా నికి వ్యతిరేకించాను.         

*కాశ్మీర్ సమస్యనుజటిలం చేసాను. JKలో చట్టం నందలి సెక్షన్35(A),370లను పెట్టాను.

*పట్టుబడిన 93,000 పాక్ సైనికు లను వదలి పెట్టి,జయించబడిన POKను తిరిగి గిఫ్ట్ గా ఇచ్చేసాను.

*90,000 sq km తో పాటు కైలాశ మానసరోవరంను చైనాకు అప్పగిం చాను.

*JKలో రొహింగ్యాలకు పునరా వాసం కల్పించాను.

*బంగ్లాదేశి ముస్లింలను దేశంలో చొప్పించి,ఓటు బ్యాంక్ పెంచుకు న్నాను.

*NRC ని వ్యతిరేకించాను. 

*దేశ ద్రోహులను రక్షించుట కై రాత్రి రెండు గంటలకు కోర్టును తెరిపించాను. 

*2700 సిఖ్ఖులను హత్య కాండ చేసాను. 

*దూరదర్శన్ "సత్యం శివం సుందరం" లోగో తొలగించి వేసాను.

*కేంద్రీయ నవోదయ విద్యా లయ లోగో నుండి " అసతో మా సత్ గమయ" శ్లోకాన్ని తొలగించి వేసాను.

*"వందేమాతరమ్"ను రాష్ట్ర గానంగా-దేశీయగీతం గా పాడకుండ విరోధించాను. 

*26/11 వెనుక హిందువు ల పాత్ర యుందని చెప్పా ను. 

*నా న్యాయవాదులే దేశాని కి కీడు చేసే గ్యాంగులను మరియు నక్సులైట్ల కేసుల ను వాదించారు.

*దేశంలో ఎమర్జెన్సీ పెట్టి ప్రజా స్వామ్య గొంతును నొక్కి వేసాను.

*"భారత మాతాకీ జై" "వందేమాతరమ్" మొదల గు నినాదాలు ఏ రైలులో లేకుండ చేసాను. 

*1966లో గోరక్షణ కొరకు ఉద్యమిం

చు గోభక్తులైన వందల మంది సాధువు లను గోలీలతో హత్య చేసాను. 

*హజ్ యాత్రకు సబ్సిడి ఇచ్చి,అమర్నాథ్ యాత్రకు టాక్స్ వేసాను.

*సోమనాథ మందిరం నిర్మించుచున్నాడని,సర్ధార్ పటేల్ ను విరోధించాను. 

*సోమనాథ మందిరాన్ని 

ప్రారంభించబోయె రాష్ట్ర పతి డా.రాజేంద్ర ప్రసాద్ ను విరోధించాను. 

*RSSను "ముస్లిం బ్రదర్ హుడ్"లాటి ఉగ్రవాద సంస్థ గా చెప్పాను.

*శ్రీరామున్ని కల్పితంగా చెప్పుతూ అఫిడవేట్ ఇచ్చాను అట్లే రామసేతు విరిచివేసే ప్రయత్నం చేసాను.

*భారత్ కుUNలో లభించే వీటో అధికారం చైనాకు ఇచ్చాను.

*ఒకవేళ మీరందరు (మూర్ఖులు)"సెక్యూలర్ "హిందువులతో కలవండి. అప్పుడు పూర్తి హిందుస్తాన్ 'హిందూముక్త్' తయారు చేసేస్తాను మరియు ఆరోప ము మాత్రం RSSపైనే పడ వేస్తాను.

🕉️1971లో జరిగిన ఒక యథర్థ ఘటన🕉️

ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా యున్నప్పుడు ఫీల్డ్ మార్షల్ మానెక్ శా ఆర్మీ చీఫ్ గా యుండేవారు. అప్పుడు అతడిని ప్రధాన మంత్రి పాకిస్తాన్ పైన ఆక్ర మణ చేయమని ఆదేశించా రు దానికి జవాబుగా మనేక్ శా సైనికులు తయారుగా ఉన్నారు కాని సమయం వచ్చినపుడే యుద్ధం చేస్తా మని జవాబిచ్చారు.కాని ఇందిరాగాంధీ వెంటనే ఆక్రమణ చేయుమని ఆజ్ఞ పించారు కాని,ఆ సమయం రానే వచ్చింది ఆక్రమణ చేసి,కేవలం 13 రోజలలో తూర్పు పాకిస్తాన్ ను బాంగ్లాదేశ్ గా తయారుచేసింది...

ఒక సమయంలో శ్రీ మానిక్ శా ఇందిరాజీ తోఈ విధంగ అన్నారు "నేను మీ రాజకీ య జీవనంలో నేనెప్పుడు 

జోక్యం చేసుకోలేదు అట్లాగే మీరు కూడ ఆర్మీకి సంబం దించిన దానిలో జోక్యం చేసుకోకండి"... కొన్ని రోజు లకు 1971తర్వాత నుండి జనరల్ మాణెక్ శా గారి వేతనం ఆపివేయబడింది... కాని,భారత్ మాత ముద్దు బిడ్డ అయిన శా ఎప్పుడు కూడ తన వేతనం కావాలని కోరుకోలేదు...

25సం.ల తర్వాత ఎప్పుడై తే వారు హాస్పిటల్ ఉన్నరో అప్పుడు ఒకరోజు శ్రీ APJ అబ్దుల్ కలాం రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు శా ను కలవడానికి వెళ్లారు...

ఆ సమయం మాటల సందర్భంలో రాష్ట్రపతి గారికి తెలిసిన విషయమే మంటే ఏ వ్యక్తైతే దేశం కొరకు 5-5యుద్ధాలు పోరా డారో అలాటి వారికి 1971 తర్వాత నుండి వేతనమే ఇవ్వడం లేదు...అప్పుడు కలాంగారు తక్షణమే ఉత్తర్వును జారిచేసి, రావలసిన శేష రాశిని(వేతన రాశిని) దాదాపు1.3 కోట్ల రూపాయల కు చెక్ ను మంజూరు చేయించారు....

అలాటి వీర యోద్ధను కూడా ఈ గొప్ప గాంధీ పరివారం వదిలి పెట్టలేదు...

ఇది ఎంతో సిగ్గు పడవలసిన విషయమో!!

10 అక్టోబర్ మహాన్ యోద్ధ శ్రీ మానెక్ శా గారి పుణ్య తిథి💐💐

🇮🇳 జై భారత్-జై ఆర్యావర్త వందే మాతరమ్ 🇮🇳 మూలం హిందీ,తెలుగు అనువాదం:- ఎర్రోఝ్వల దయాకర శర్మ, హిందీ పండిత్,కరినగర్, చరవాణి 9440840457.

కామెంట్‌లు లేవు: