21, జులై 2023, శుక్రవారం

 *"మణిపూర్ లో ఇద్దరు అమ్మాయిలను నగ్నంగా ఊరేగించారు"* 

*"మోడీ ఏం చేస్తున్నాడు?"* 

*"సీఎం బీరెన్ సింగ్ ని పీకేయ్యాలి"*

-------------------


అవునా.. నిజమా.. ఇంత పని జరిగితే మోడీ చూస్తూ కూర్చున్నాడా!? 


Yes, రేప్ జరిగింది. నగ్న ఊరేగింపు జరిగింది.. 

వీడియోల ఆధారంగా ఒక నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. 

డజన్ల కొద్దీ ఇతరులను కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నారు.


కానీ అసలు నిజం అది కాదు.


ఇది అమ్మాయిల మీద అత్యాచారం కాదు.


ఇక్కడ జరుగుతున్న ఘర్షణ లో., బల ప్రదర్శన లో.. ఆ అమ్మాయిలు ఒక చిన్న అధ్యాయం మాత్రమే.


-------------------

*అసలు ప్రశ్నలు:*

-------------------

*వేల కొద్దీ ఆటోమాటిక్ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?* (చైనా నుంచి)


*లోకల్ గా ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు?* (చర్చ్)


*ఎవరి దన్ను తో చేస్తున్నారు?* (కాంగ్రెస్ దన్నుతో)


*ఎందుకు చేస్తున్నారు?* (క్రిస్టియన్ల కోసం ఇంకో కాశ్మీర్ ని సృష్టించడానికి)


-------------------

అసలు సమస్య:

-------------------

మణిపూర్ జనాభా లో..

*41.39% హిందువులు,*

*41.29% క్రిస్టియన్లు &*

*8.4% ముస్లింలు.*


మెజారిటీ హిందువులు మైతీ తెగకు చెందిన వారు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు.


మెజారిటీ క్రిస్టియన్లు కుకీ తెగకు చెందిన వారు. కొండ ప్రాంతాల్లో ఉంటారు.


కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఉన్నట్టు..

మణిపూర్ కి ఆర్టికల్ 371C ఉంది.


70% రాష్ట్రంలో హిందువులు భూములు కొనడానికి లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఒక క్రిస్టియన్ సామ్రాజ్యం నిర్మించింది చర్చ్.


రాష్ట్రం మరో కాశ్మీర్ గా మారుతోందని గ్రహించి.. అక్కడి హిందువులు బీజేపీ కి ఓటు వేశారు.


దాదాపుగా చేజారి పోయిన రాష్ట్రంలో..

*ఆల్రెడీ మైనారిటీ లోకి జారి పోయిన హిందువులకు* చివరి దన్ను గా.. 


హిందువులైన మైతీ తెగ కు ST రిజర్వేషన్ ఇచ్చి, ఆ 371C ని పీకేసి ఎవరైనా ఎక్కడైనా భూములు కొనుకోవచ్చు అన్నాడు సీఎం బీరేన్ సింగ్ (కోర్టు కూడా).


మణిపూర్ లో జరుగుతున్న అసలు యుద్ధం ఇదీ. 👆


బయటి వారికి ఎలాంటి అనుమతులు లేని మణిపూర్ కొండ ప్రాంతాలు కుకీ తెగకు (క్రిస్టియన్లు), చర్చ్ కి పెట్టని గోడలు.


ఈ రిజర్వేషన్ తో సాధారణ హిందువులు కూడా కొండ ప్రాంతాల్లో ఆస్తులు కొనుక్కో వచ్చు.


ఇది చర్చ్ కి నచ్చ లేదు. కుకీ లను రెచ్చగొట్టింది.


కాంగ్రెస్ రాజకీయ లబ్ది కోసం దీన్ని ఎగదోసింది.


చైనా ఆయుధాలు సప్లై చేసింది.


కుకీలు ఊర్ల మీద పడ్డారు. రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అసలు కథ ఇది.


తమ వారు వందల మంది చనిపోయి, ఇళ్లు తగలబడి పోయిన ఉద్రేకం లో ఉన్న ఒక మైతీ గుంపు చేతికి ఈ ఇద్దరు కుకీ అమ్మాయిలు దొరికారు.


ఇంత రాజకీయాన్ని తప్పు దోవ పట్టించటానికి ఇంతకంటే ఎమోషనల్ అవకాశం ఇంకేం దొరుకుతుంది? అంది పుచ్చుకున్నారు రాజకీయులు, వారి చెంచా మీడియా.


-------------------

*ప్రజలుగా మనం చేసే 3 తప్పులు:* 

 -------------------


1. 70 ఏళ్లుగా జనాభా లెక్కలు మొత్తం వారికి అనుకూలంగా మారిపోయి., మనం మైనారిటీ అయిపోయి, అది ఇంకో కాశ్మీర్ / బంగ్లా దేశ్ గా మారుతుంటే నిద్ర పోవడం


2. ఇప్పటికైనా "గ్యాంగ్ రేప్ / నగ్న ఊరేగింపు" లాంటి న్యూస్ సెన్సేషన్ కి మాత్రమే రియాల్టీ అవ్వడం తప్ప.. "అసలు నిజానికి" రియాక్ట్ కాకపోవడం


3. మన రక్షణ కోసం నిలబడ్డ బీరెన్ సింగ్ / మోడీ లాంటి వాళ్లనే తప్పు పట్టడం ద్వారా అసలు దొంగలు కాంగ్రెస్ & చర్చ్ కి అవకాశం ఇవ్వడం.


-------------------

*రాజకీయం:*

-------------------

మన మనసులో ఒక soft spot ఉంటుంది. అది రబ్ చేస్తే ఎమోషనల్ అవుతాం. ఆ స్పాట్ రాజకీయ నాయకులకు *బా...గా* తెలుసు. ఎలక్షన్ సంవత్సరంలో ఇంకానూ..


"ఇద్దరు అమ్మాయిలను గ్యాంగ్ రేప్ చేసి నగ్నం గా ఊరేగించారు" అనగానే మొదట స్త్రీలు అంతా అప్సెట్ అవుతారు. 


*"140 ని చంపారు."*

*"300 మంది గాయ పడ్డారు."*

*"55,000 మంది ఇళ్లు తగలబెట్టారు."*


     లాంటివి మనకు ఆనను కూడా ఆనవు. 


అర్జెంట్ గా మన ఎమోషన్ చల్లార్చు కోవడానికి ఒక పంచింగ్ బ్యాగ్ కావాలి. 


"ముఖ్య మంత్రి రాజీనామా చెయ్యాలి"

"మోడీ అఖిల పక్ష సమావేశం పెట్టాలి"

"ఫలానా పార్టీ ని దింపెయ్యాలి"..

        లాంటివి.


సరే, ఇవన్నీ చేస్తాం.

ఏం జరుగుతుంది!?


అసలు ఈ సిచ్యుయేషన్ (గొడవలకు అసలు కారణమైన జనాభా నిష్పత్తి మార్పు) కి కారణం అయిన కాంగ్రెస్ చేతి కే మళ్లీ అధికారం వస్తుంది.


కాశ్మీర్ ముస్లిం రాజ్యంగా మారినట్టు మణిపూర్ 100% క్రిస్టియన్ రాజ్యంగా మారుతుంది.


అంటే ఇలాంటి ఉదంతాలు ఇంకా ఇంకా జరుగుతాయి.


       - SR Hindu.

@everyone

కామెంట్‌లు లేవు: