25, సెప్టెంబర్ 2023, సోమవారం

బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము

 https://beechupallybrahmanasatram.com/

బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం, బీచుపల్లి క్షేత్రము,  NH - 44

జోగుళాంబ గద్వాల జిల్లా -509133.

==================

మహాలయ పక్షాలు - 

బ్రాహ్మణ సమారాధన

==================

తేదీ 30-09-2023 నుండి 14-10-2023 వరకు మహాలయ పక్షాలు పురస్కరించుకుని పితృ దేవతలకు మహాలయ పక్షాలలో నదీ పరీవాహక ప్రాంతానికి వచ్చి కార్యక్రమం చేసుకోవడం వీలుకాని వారికి, స్వంత ఇంట్లో కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నవారికి కూడా బ్రాహ్మణ సమారాధన అనే పితృ మోక్ష సేవా కార్యక్రమం అందరికి ట్రస్టు బోర్డు అవకాశము కల్పించినది.  మీరు, మీ సన్నిహితులు ఈ సదవకాశం వినియోగించు కొనగలరని మనవి.


Rs. 1,000/-లు (ఒక్కరి పేరున మాత్రమే) పంపిన వారికి మన సత్రంలో మహాలయ పక్షాలలో బ్రాహ్మణ సమారాధనను మీరు సూచించిన వారి పేరుపై తిథి లేదా తేదీ రోజున సమారాధన చేయుటకు నిర్ణయించనైనది.


మీరు సత్రం QR Code లో డబ్బులు వేసినట్లుగా మరియు అన్నదానం చేసే వారి పూర్తి వివరములు మరియు పోస్టల్ పూర్తి చిరునామా Watsup No. 9440722088 ద్వారా తెలియజేసినచో మీకు రశీదుని Post/WhatsApp ద్వారా పంపడం జరుగుతుంది.


కావున అందరు పితృ యజ్ఞంలో పాల్గొన వలసినదిగా కోరుచున్నాము.

Sri Anjaneya Brahamana Nityannadana Trust Beechupally

A/c No. 62022201804

IFC SBIN0020187

Branch: Wanaparthy

                     ఇట్లు:-   ట్రస్ట్ బోర్డు బ్రాహ్మణ సత్రం,బీచుపల్లి క్షేత్రము

కామెంట్‌లు లేవు: