1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

ఆహ్వానం

 *ఆహ్వానం!*


తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో

దర్పణం సాహిత్య వేదిక & పాలడుగు నాగయ్య కళాపీఠం నిర్వహణలో                                                                                    


పాలడుగు సరోజినీదేవి గారు రాసిన

సరోజినిదేవి కుసుమాలు & 

'పాలడుగు నాగయ్య సమగ్ర సాహిత్యం' గ్రంథాల పరిచయ సభ & కవి సమ్మేళనం తేది : 03.09.2023, ఆదివారం, మధ్యాహ్నం 1.30 గం. మొదటి అంతస్తు, రవీంద్రభారతి సమావేశ మందిరం, హైదరాబాదులో జరుగుతుంది. 


ఈ సందర్భంగా జరిగే కవి సమ్మేళనంలో ఔత్సాహిక కవులు తమ కవితలను వినిపించటానికి దర్పణం సాహిత్య వేదిక ఆహ్వానం పలుకుతుంది. అంశం ఏదైనా సరే.  


కవులు తమ పేర్లను ఈ కింద పేర్కొన్న కవుల వాట్సాప్ నెంబర్ల ద్వారా నమోదు చేసుకోగలరని కోరుతున్నాం. 

1) రామకృష్ణ చంద్రమౌళి - 9666656687

2) జె. నరసింహ రావు- 9490128690


ముందుగా నమోదు చేసుకున్న 25 మంది కవులకు మాత్రమే అవకాశం. నమోదు గడువు ఈరోజు సా. 4 గం.కు ముగుస్తుంది.


డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు, అధ్యక్షులు; 

డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, ప్రధాన కార్యదర్శి

దర్పణం సాహిత్య వేదిక

కామెంట్‌లు లేవు: