15, మే 2024, బుధవారం

గురుబోధ

 *గురుబోధ:*

కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవపరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది. సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.

కామెంట్‌లు లేవు: