20, జూన్ 2024, గురువారం

అవధాన శేఖరులు

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹మన తెలుగు సంపద అయిన అవధాన విద్య ఇవాళ ఎంతో విస్తరించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కీర్తిని ఆర్జించిన అవధాన శేఖరులున్నది కూడా తెలుగు లోనే. 1850ల లోనే ఈ విద్యలో ఆరితేరి పిఠాపురం రాజా వారి నుంచి అవధాన పండిత రాయలు బిరుదు అందుకున్న గొప్ప కవి పండితులు మాడభూషి వెంకటాచార్యులు గారు. నేటితరం అవధానులందరికి ఆయనే ఆదర్శం. వారి  విశేషాలను పరిచయం చేస్తున్నారు ప్రముఖ కవి ఆచార్య వేణు గారు. వరుసగా గొప్ప అవధానులందరి గురించి వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: