29, ఆగస్టు 2020, శనివారం

కాశీ క్షేత్రములో

శ్రీ కంచి కామకోటి పీఠాధి శ్వర సనాతన సంస్కృతి సంరక్షణ ట్రస్ట్ ద్వారా కాశీ క్షేత్రములో నిర్వహించే వైదిక కార్యక్రమములు. భక్తుల సౌకర్యార్థం వారు సూచించబడిన రోజున గోత్రనామములతో రుద్ర చండి మన్యుసూక్తం నవగ్రహ మృత్యుంజయ జప హోమాదులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము వేద మూర్తులైన బ్రహ్మశ్రీ గబ్బిట శ్రీనివాస శాస్త్రి గారి ఆధ్వర్యములో నిర్వహించబడును. భక్తుల సౌకర్యార్థం భారీ పిత్రు కార్యక్రమములు మాసికములు ఆబ్దికము లు సంవత్సరీకాలు. 12 రోజుల అపర కార్యక్రమములు నిర్వహించబడును. కాశీ క్షేత్రములో మాసమంతా వారి గోత్రనామాలతో అభిషేకము జరుపబడును.
ఒక జంట కి 1116 మాత్రమే మే వివరాలకు సంప్రదించగలరు
మా ఫోన్ నెంబర్ 9014411114,9014311113,9161234560.
www.kashirajapurohit.com.
ఈ కొరోనా కాలంలో కాశీ క్షేత్రమునకు భక్తులు రా లేనియెడల వీడియో కాల్ ద్వారా కార్యక్రమాలు నిర్వహించబడును..
*************

కామెంట్‌లు లేవు: