20, సెప్టెంబర్ 2022, మంగళవారం

సంకల్పం

 సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందేహం గురుపరంపరం

 భక్తులందరికి విజ్ఞప్తి వచ్చే సోమవారం అనగా 26వ తారీకు నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా వచ్చే నెల రెండవ తారీకు సప్తమి తిధి మూలా నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా ఆరోజు గత రెండు సంవత్సరాలగానే ఈ సంవత్సరం కూడా చండీ హోమం నిర్వహించడానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంకల్పం చేయడం జరిగినది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి ఈ సంవత్సరం అమ్మవారి స్వరూపమైన స్త్రీల చేత లక్ష కుంకుమార్చన కూడా జరిపించాలనే ఆలోచన ఆ జగన్మాత కల్పించింది కావున భక్త వరేంణ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి ఈ కార్యక్రమానికి ఇంచుమించుగా గత సంవత్సరం కన్నా కొంచెం ఎక్కువ అనగా 40,000 వరకు ఖర్చు వస్తుంది అందువల్ల దయచేసి ఇంటికోపువ్వు దేవునికి మాల అన్న రీతిగా సహకరించవలసిందిగా విజ్ఞప్తి కార్యక్రమానంతరం అమ్మవారి యొక్క అన్నప్రసాద వితరణ కూడా చేయసంకల్పించాము సర్వం జగన్మాతార్పణమస్తు

9032547475 ఈ నెంబర్ కి ఫోన్ పే గాని గూగుల్ పే గాని పేటియం గాని మూడు కూడా ఈ నెంబర్లోనే ఉన్నాయి

కామెంట్‌లు లేవు: