24, సెప్టెంబర్ 2023, ఆదివారం

భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌

 భారత్ గౌరవ్‌ - ఊలా రైల్‌


### సప్తమోక్ష క్షేత్ర యాత్ర లో టిక్కెట్‌ ధరల తగ్గింపు ###


### మిడిల్‌, అప్పర్‌ బెర్తులు మాత్రమే కలవు ###


 టిక్కెట్ పై 20 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు 

 బుకింగ్‌ ఆఖరు తేదీ -సెప్టెంబర్‌ 28, సోమవారం 


అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అక్టోబర్‌ 12వ తేదీ వరకు జరిగే ఈ యాత్రలో 

ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, బృందావనం, మధుర, ఉజ్జయిని - నాగేశ్వర-ఓంకారేశ్వర  క్షేత్రాల్లో మీకు దర్శనం చేయించి తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుస్తుంది..


#%# సమయానుకూలతను బట్టి జైపూర్‌, ఆగ్రా నగరాల సందర్శన కూడా ఏర్పాటు చేయడమైనది #%#


అక్టోబర్‌ 1న చెన్నైలో బయలుదేరి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, గుంటూరు, మిర్యాలగూడ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం స్టేషన్లో ప్రయాణికుల్ని ఎక్కించుకొనును. 


ఈ రైలులో ప్రయాణించే వారికి క్షేత్ర సందర్శన సమయంలో భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. ఏసీ తరగతుల వారికి ఏసీ రూమ్‌లు, స్లీపర్‌ క్లాసుల వారికి నాన్‌ ఏసీ రూములు ఏర్పాటు.

రైల్వే స్టేషన్‌ నుంచి ఆలయాలకు, మరలా స్టేషన్‌ చేర్చడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయబడును..


రైలులో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కిచెన్‌లో ఆహారం తయారీ 


ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం అందించబడును


మన రైలులో పది మంది పురోహితుల బృందం ఆధ్వర్యంలో పూజ, పితృతర్పణ కార్యక్రమాల నిర్వహణ


బృందావనంలో ప్రత్యేక పూజలు, పుష్పగిరి పీఠాధిపతి  అభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారిచే 

''మహా సుదర్శనహోమం'' వేదాశీర్వచనం


భద్రత

----

1. యాత్రికుల సేవల కోసం వంద మంది రైల్వే సిబ్బంది, ప్రత్యేక వాలంటీర్లు

2 . క్షేత్ర దర్శనాల్లో ఒక్కో బోగి నుంచి ఇద్దరు వాలంటీర్ల సహాయం

3. రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

4. రైలులో లగేజీ ఉంచి సందర్శనకు వెళ్ళవచ్చును, సెక్యూరిటీ సౌకర్యం కలదు.

5. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

6. ఆరోగ్య పర్యవేక్షణకు మెడికల్‌ అసిస్టెంట్‌


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ అమౌంట్‌ జిపే, ఫోన్‌ పే, అకౌంట్‌ పే

3. బుకింగ్ సమయంలో మీకు బెర్తు నెంబరు కేటాయించబడును.

4. సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగులకు ''ఎల్టీసీ'' వర్తించును.


ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను ఒక్కరికి

3rd AC........Rs.50,000/- గాను

స్లీపర్ క్లాస్..........38000/-లుగాను నిర్ణయించడమైనది.

ఈ ధరలపై 40 శాతం వరకు డిస్కౌంట్‌ కలదు


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

కామెంట్‌లు లేవు: