31, మే 2024, శుక్రవారం

ఈ పద్యం జ్ఞ్యాపకముందా

 అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు దాపల

మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోదియగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహి , పాహి ‘” యన గుయ్యాలించి సంరంభియై

 ఈ పద్యం జ్ఞ్యాపకముందా దీని రచయిత యెవరని మీరనుకుంటున్నారు. 

కామెంట్‌లు లేవు: