17, మే 2024, శుక్రవారం

చతురామ్నాయ పీఠాలు

 చతురామ్నాయ పీఠాలు...

1.దక్షిణాన శృంగేరీలో శారదాపీఠం - సురేశ్వరాచర్యులవారి ఆధ్వర్యాన 

2. తూర్పున పూరీలో గోవర్ధనపీఠం - పద్మపాదాచర్యులవారి ఆధ్వర్యాన 

3.పడమరన ద్వారకలో ద్వారకాపీఠం - హస్తామలకచార్యులవారి ఆధ్వర్యాన 

4. ఉత్తరాన బదరీనాథ్ దగ్గర జ్యోతిర్మఠం - తోటకాచర్యులవారి ఆధ్వర్యాన.

కామెంట్‌లు లేవు: