26, సెప్టెంబర్ 2023, మంగళవారం

గోపాష్టమి నాడు..

 ఇందిరా గాంధీ 3వ ప్రధానిగా పదవి అలంకరించడానికి ముందు పరిస్థితి..


ఆమె ఎట్టి పరిస్థితులలో ప్రధాని అయ్యే అవకాశమే కనిపించలేదు.  ఆనాటి పరిస్థితులలో (దక్షిణాది) మద్రాస్ వాడైన నిజలింగప్పకు పూర్తి మద్దతు ఉంది.  అప్పుడు ఇందిరా గాంధీ గారు సాధు సంతుల ఆశీర్వాదం కోసం తిరిగింది.  వారిలో కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) ఒకరు.  ఆయన అమ్మా మాకు ఒక మాట ఇస్తే మేము నీవు ప్రధనిగా కావడానికి ఆశీర్వాదం ఇస్తాము అన్నారు.  మీరు కోరిన ప్రమాణం చేస్తాను నన్ను ప్రధాని పదవి వరించేట్లు ఆశీర్వదించండి అని వేడుకుందట ఇందిర...


నీవు ప్రదాని పదవిని చేపట్టిన వెంటనే గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి అన్నారు.  అలాగే స్వామి అని ఇందిరా గాంధీ మాట ఇచ్చింది. కరపాత్రి స్వామి (హరిహరానంద సరస్వతి) మరియు శంకరాచార్య ఇద్దరూ ఆమెను ఆశ్వీర్వదించారు.  వారి ఆశీర్వాద బలమో లేక ఆమె అదృష్టమో గాని తర్వాత ఇందిరా గాంధీ భారతదేశానికి 3వ మురియు మొదటి మహిళా ప్రధాని గా పదవి చేపట్టింది.


కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్య ఇద్దరూ రెండు సార్లు ఆమెను కలసి ఆమె ఇచ్చిన మాటనిలబెట్టుకోమని అడిగారు. ఆమె వారికి కల్లబొల్లి కబుర్లు చెప్పి పంపించి వేసింది.  గోపాష్టమి నాడు కరపాత్రి స్వామి, శ్రీ శంకరాచార్యుల ఆద్వర్యంలో డిల్లీకి గోవులు సంతులు  బయలు దేరారు.


 ఇందిరా గాంధీ వారిమీద కాల్పులు జరిపించింది.  అనేకమంది సంతులు చాలా గోవులు తూటాల బారిన పడి చనిపోయాయి. కరపాత్రి స్వామి కోపంతో అమ్మా మమ్మల్ని బాధించావు.. సంతులం కనుక క్షమిస్తాము.  కానీ మా తల్లి గోమాతలను చంపించావు.. దీనికి నా శాపం తప్పక నీకు తగిలి తీరుతుంది.  నీ వంశం నిర్వంశమౌతుంది అని శపించారు.


ఈ విషయం ఆనాటి పత్రికలలో వచ్చింది. ఆర్యవ్రత్, కేసరి పత్రికలలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు.


సాధువుల శాపవాక్కుకు ఎంతటి బలం ఉందో చూడండి.


ఇందిరా గాంధీ సాధువుల మీద, గోవులమీద తుపాకులతో కాల్పులు జరిపించిన రోజు గోపాష్టమి..


ఇందిరాగాంధీ రెండవ కుమారుడు సంజయ్ గాంధీ చనిపోయినది గోపాష్టమి నాడు..


ఇందిరా గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..


రాజీవ్ గాంధీ హత్య చేయబడింది గోపాష్టమి నాడు..


సాధువులను, గోవులను హింసించిన వాడు ఎవ్వరూ బాగుపడలేదని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ.


Forwarded message

కామెంట్‌లు లేవు: