16, మే 2024, గురువారం

గోమయపు

 *సర్వేభ్యోభాగవతేభ్యోనమః*


 *ఎందరో ఎన్నోహోమాలు దైవానుగ్రహం,లోకకల్యాణం కొరకై చేస్తూ ఉంటారు. అటువంటి హోమగుండాల్లో ఆవునెయ్యి,హోమద్రవ్యాలతోబాటుగా యాగీయమైన(హోమాలకు ఉపయోగించడానికి నిర్దిష్టమైన) కట్టెలను మరియు గోమయపు పిడకలు,కట్టెలు మాత్రమే వాడవలెను. కానీ ఈనాడు నానారకాల కట్టెలనూ,రంపపుపొట్టు,చిత్రీ గుల్ల వంటి కట్టెలవ్యర్థాలనువినియోగిస్తున్నారు,వీటితోపాటు కొందరు పెట్రోలు, కిరోసిన్,ప్లాస్టిక్ వంటివాటిని కూడా వాడేస్తున్నారు.ఇటువంటి వస్తువులను హోమగుండాలలోగానీ,శవదహనాలలో గానీ మండించడం మహాపాపం. పర్యావరణానికికూడా ఎంతో హానికరం, తద్వారా మనకు సత్ఫలితాలు ఎలా రాగలుగుతాయి!!?? హిందూసనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి కట్టుబడిఉన్న కమ్యూనిస్టులు,హేతువాదులు ఇటువంటి హోమాలవలన పర్యావరణం నాశనమైపోతోందంటూ సైంటిఫిక్ రీసెర్చిలతో దాడులుచేసే అవకాశం ఏర్పడుతుందికదా!! కొంత ఆలోచించండి. మనం సమర్పించే హోమద్రవ్యాలన్నీ ఆయాదేవతలకు చేరవేసేపని అగ్నిహోత్రునిది,ఆయన ఆహారంలో ప్రప్రధానమైనది ఆవునెయ్యి,ఇది ఈనాడు శుధ్ధమైనది దొరకడం చాలాకష్టం.తరువాత యాగీయమైన వస్తువులలో ప్రధానమైనది ఎండినగోమయం. గోమయపు కట్టెలు, పిడకలు మావద్ద అందుబాటులోఉన్నాయి.మా వాట్సాప్ నంబర్ 9492050200.*

కామెంట్‌లు లేవు: