1, జూన్ 2024, శనివారం

బంగారాన్ని




 1991 లో దేశం దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మన దేశం లో ఉన్న బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో కుదువ పెట్టింది,,, 1,2 kg లు కాదు దాదాపు 1  లక్ష కేజీలు..... ఇన్నేళ్లు ఎవరు ఉన్న ఏ ప్రధాని ఉన్న పట్టించుకోలేదు.....ఇప్పుడు కేంద్రం లో ని మోదీ బీజేపీ ప్రభుత్వం ఆ లక్ష కిలోల బంగారాన్ని మన దేశానికి తెస్తుంది... ఉల్లిగడ్డ పెరిగింది,,, పప్పు పెరిగింది,,, గ్యాస్ పెరిగింది మోదీ దిగిపోవాలి అని ప్రచారం చేసే దేశం లో ఉన్న దరిద్రపు పార్టీలు,,, అమ్ముడు పోయిన మీడియా,,, దేశ ద్రోహ యూట్యూబ్ ఛానెల్స్ ఇలాంటివి ఎందుకు చెప్పరు ప్రజలకు..... ప్రజలు మూర్ఖంగా ఉన్నంత వరకు అందరు మిమ్మల్ని గొర్రెల్లగా భవిస్తారు... ఇప్పటికైనా మారండి....

కామెంట్‌లు లేవు: