4, అక్టోబర్ 2024, శుక్రవారం

దుర్గాదేవి అంశతో గంగాదేవి

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు దేవీ భాగవతం పారాయణ చేస్తారు. నవరాత్రులలో చేసే ఈ పారాయణం విశేష ఫలితాలనిస్తుందని చెబుతారు. దేవీ భాగవతం లో ఆ దుర్గామాత కు సంబంధించిన  ప్రత్యేక అంశాలను తీసుకుని శ్రీభారత్ వీక్షకులకు రోజూ అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. ఈ కథలు వింటే పారాయణం చేసినట్లే. ఈ ఎపిసోడ్ లో దుర్గాదేవి అంశతో గంగాదేవి ఎలా ఆవిర్భవించిందో, ఎటువంటి మహిమలు చూపిందో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: