3, సెప్టెంబర్ 2020, గురువారం

గాయత్రీ శక్తి

గాయత్రీ శక్తిని గురించి వక మంత్రంలో వివరణ కనబడుచున్నది. సప్త దశ్యాదితి సత్ అఋుణాంఅశ్వనౌ అని కలదు. కేతువు శక్తియే దీనికి మూలం. మరియు తత్ అది అఋణాం ఉషాఅణవుయెక్క చైతన్య శక్తియే యని అది ఋక్కుగా ప్రకృతి గా మారి నా రూపంలో అనగా భగవత్ శక్తి జీవ శక్తిగా ఉన్నదని.అదే గాయత్రీ అస్మాకం తత్ అస్తి. అని తెలియుచున్నది. సప్త గుర్రములు సూర్య శక్తి యే గాయత్రీగా అదే ప్రకృతి శక్తిగా తెలియుచున్నది. సప్త గుర్రములు అనగా 7 రకములైన కాంతి ప్రచండమైనప్రచండమైనకశ్యపాత్మజం భూమికి శక్తి ఆత్మయే యని ఆత్మయే జీవులను. జీవునికి అటువంటి కిరణ శక్తి వలననే జీవ సృష్టి యని లక్షణముగా వాటి పేర్లు కూడా వివరించబడినది. ఆదిత్య హృదయంలో. గుర్రంయెుక్క శక్తి వేగము ఎటుల నడిచే కొలదీ అపరిమితమగునో సప్త కిరణ కాంతి లక్షణము కూడా భూమిని చేరుటలో అదే సూత్రము అన్వయించవచ్చును.
*****************

కామెంట్‌లు లేవు: