6, సెప్టెంబర్ 2020, ఆదివారం

యఙ్ఞం ఎందుకు చెయ్యాలి

యఙ్ఞం ఎందుకు చెయ్యాలి వక పరిశీలన.మనం అన్నం ఎందుకు తినాలో యఙ్ఞం కూడా అందుకే. ఏదైనా వండి తినాలి. యజ్ఞములో వండిన మంత్రపూరకముగా హోమం చెయ్యాలి. మనం తనేటప్పుడుకూడా భగవన్నామాన్ని చేస్తూ మనస్సులో మౌనంగా యిష్టానుసారముగా లభించినది మాత్రమే తినాలి. అది అమృతం తో సమానం జీర్ణమై అమృతం తో సమానం గును. యంలో వేయు ద్రవ్యములు హవిస్సుగా మారి మనలాగే శక్తిగా మారి వర్షించుము భూమిపై సృష్టికి కారణమగు చున్నది. మనకు కూడా అన్నం నెయ్యి రెండు కావాలి. మండించుటకు సమిధలకు కావలెను. మనకు తోడై
జీవ రూపంలో దేహము వలననే జఠరాగ్ని తయారుకాబడును. మనలో యున్న జావుడే భగవత్స్వరూపం. పంచభూతాత్మకమైనగాని శరీరం వల్లనే భుజించుట ఆపై జీర్ణమగుట. అటులనే పంచభూతాత్మకమైనజగత్తుసయలో శక్తి కలదు. అది శాంతించుటకు హవిస్సు లు భూమిపై నుండి పంపవలెను.అగ్నిలేనియెడల జీవులు లేరు జగత్తు లేదు. మనం చేయకపోయినా ప్రకృతి తనంత తాను యెఙ్ఞంతేసి మనకు ప్రకృతి ద్వారా జయించుటకు అవసరమైనవి కల్ప్చుతున్నవి మనం దానిని కృతజ్ఞతగా తికయరిహి ఆప్రృతికి సమర్పించి కృతఙ్ఞతలు చూపగా లేదా కృతఘ్నలుగా మిగతావారు స్వార్ధంతో. ఎంత బ్రతుకు బ్రదికి నాయందు ఇప్పటి ప్పవృత్కిలో 65 మించి మనుగడ లేదు. అది కూడా నమ్మకం లేదు. ప్రకృతి ఆగ్రహించినయెడల. అగ్ని ని మధించుటే యఙ్ఞమని మధించవలెనన్న శక్తి మనకు అవసరం దాని వలన నీటి ఉత్పత్తి నీటి వలననే జీవ ఉత్పత్తి జీవుల వలననే ప్రకృతి సమ తుల్యత. యఙ్ఞమూలం సోముని అనగా చంద్రునికి సోమలతలకు కారణం సోమలత అనగా ఔషదీక్ృతం. చాలా ముక్కలు మనకు యిప్పటికి తెలియదు అవి భూమిపై నేను యున్నవి. ప్రయత్నం కూడా చెయ్యం. ఔషధకారరుడలు సూర్యచంద్రులు. సూర్యుని శక్తి చంద్రుడు గ్రహించి భూమిపై ఔషధ ములకు కారకుడు అవుతున్నారు. డబ్బు పెట్టి వ్యాధులను కొంటున్నారు. ప్రకృతిని రక్షించి చాలా సిపుల్హా ఆరోగ్యమైన జీవనం వలన భగవంతుని శక్తిని సాధనతో తెలియ వచ్చును.

కామెంట్‌లు లేవు: