26, అక్టోబర్ 2023, గురువారం

భక్తులందరికీ

 *హిందూ భక్తులందరికీ విజ్ఞప్తి*

గణపతి నవరాత్రి, శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే భారీ విగ్రహాలలో దేవుని ఆవాహన విసర్జనలు చేయరు, అక్కడ ఏర్పాటు చేసిన చిన్న ప్రతిమలలోనో,కలశాలలోనో ఆవాహనం చేస్తారు. అయితే ఆ భారీ విగ్రహాలను పనికట్టుకొని నిమజ్జనం చేయవలసిన అవసరం లేదు. వాటి లో దెబ్బ తిన్న వాటిని మాత్రమే నిమజ్జనం చేయాలి, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేయబడుతున్న ఆ విగ్రహాలు విస్తృతంగా జలాశయాలలో కలపడం ద్వారా జలకాలుష్యం జరిగి తదుపరి హిందూ ధార్మిక వ్యవస్థ ను దూషించే దుర్గతి కలుగుతోంది.  దెబ్బ తినని విగ్రహాలను దేవాలయాలలోనూ మన పరిసరాలలో నూ ఉన్న ఖాళీ స్థలాలలో భద్రం చేసి మరలా తదుపరి సంవత్సరం తిరిగి వినియోగించుకొనవచ్చును. స్వాతంత్ర్య సమర కాలంలో హిందువులను ఏకం చేసే ప్రక్రియ గా ఈ నిమజ్జనాలు అనే కార్యక్రమాలు రూపొందించారు., కానీ ఇవి ఈనాడు ముస్లింల కూ,క్రైస్తవుల కూ భారీ ఆదాయ వనరులుగా మారాయి. మతసామరస్యం పేరుతో వారి ని మనమే ప్రోత్సహిస్తున్నాము, తొంభై శాతం వరకూ ఈ విగ్రహాలు తయారీ చేయుచున్నది ముస్లింలు, క్రైస్తవులే. కానీ వారు మాత్రం హలాల్ పేరుతోనూ, బక్రీదు వంటి ప్రత్యేక సందర్భాలలోనూ క్రూరంగా భారీ మొత్తంలో మన గోమాతలను, ఎద్దులనూ(గోజాతులను) హింసాత్మక వధలు చేయడం మానడం లేదు. మనం సాయిబాబా ల మాయలో కూడా విశేషం గా వారి నే పోషిస్తూ కనీసమైనా స్వధర్మానికి జరుగుతున్న హానిని గుర్తించడం లేదు. 

ఇకపై న ఇటువంటి సావకాశం కల్పించవద్దు. ముస్లింల వద్ద, క్రైస్తవుల వద్ద ఏ పూజ సామగ్రి నీ కొనకూడదనే ఖచ్చితమైన నిర్ణయం కూడా చేయాలి, లేకపోతే వారు ఎంగిలి మొదలైన అశుభ్రపరచిన ఆ వస్తువులతో దేవుని కి చేసే ఉపచారాలు కూడా అపచారాలై పుణ్యానికి బదులుగా పాపం వెంటాడుతుంది,దాని ఫలితాలు అనుభవిస్తూ కూడా గుర్తించలేని దుస్థితి లో మనం ఈనాడు ఉన్నాము. ఎంతో మంది కి వివాహం కావడం లేదు, వివాహ మైతే సంతానం ఉండటం లేదు,అకాలంలో అనామక రోగాలు పీడిస్తున్నాయి,ఇవన్నీ అలా కసాయిబాబాల కు చేసే పూజలు, అపరిశుభ్ర వస్తువులతో దైవారాధనలు మొదలైన వాటి ఫలితాలే.

ఇకనైనా జాగ్రత్త వహించండి.హేతువాదం ,కమ్యూనిస్టు, జనవిజ్ఞానం, మానవ హక్కులు ఇలాంటి రకరకాల పేర్లతో కూడా హిందూ ధర్మంపై విస్తృతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మన భవిష్యత్తు తరాలు కళ్ళు మూయబడతాయని మరచిపోవద్దు.

జైహింద్

కామెంట్‌లు లేవు: