6, డిసెంబర్ 2020, ఆదివారం

అంబరీషుడు

 "అంబరీషుడు"  మహారాజు పాత్ర  గురించి తెలుసుకుందామా!  సేకరణలు:- "Mazumdar, బెంగుళూరు" cell:87925- 86125.         " వైవా సత్వ మనువు యొక్క కొడుకైనా నాభా గుడికి భాగవతం పుణ్య "అంబరీష మహారాజు" జన్మించెను.   సప్త దీపముల చే  కూడిన భూమండలాన్ని పరిపాలించు ఇస్తూ ప్రజల సుఖదుఃఖాలను చూస్తుండేవాడు.    అలాగే భగవంతు డన్న భగవద్ భక్తుల న్న, ఉత్తమమైన భక్తి శ్రద్ధ కలిగిన వాడు.   ఇత్తడి ప్రతి ఒక్క అవయము కూడా భగవంతుడు సేవకై యున్న వి.    ఈ రకంగా అంబరీష మహారాజు తన అన్ని కర్మలను యజ్ఞం నామక పరమాత్మునికి చేయు చుండెడి వాడు.   జ్ఞాని అయిన రాజు వశిష్ఠ గౌతమాది మహర్షి సరస్వతీ నదీ తీరాన, భగవంతుని అశ్వమేధ యాగములు చేసి ఆరాధించేవాడు.    ఇతడి రాజ్య ప్రజలు కూడా పరమాత్ముని గుణ గానము చేస్తూ స్వర్గాన్ని కూడా ఇష్టపడేవారు కాదు.   అంబరీషుడు శ్రీకృష్ణుని విశేషముగా ఆరాధించుటకు తన భార్యతో కూడా ఏకాదశి ఉపవాస వ్రతం ఆచరించచేను.    అలా ఒక నాడు ద్వాదశి రోజున ఈ అంబరీషుడు భగవంతుడిని నిష్ఠగా పూజించి అనేక మంది బ్రాహ్మణులకు షడ్రసోపేతమైన భోజనము పెట్టి వారి ఆజ్ఞ చే పారాయణ చేయుటకు సిద్ధమై నాడు.  (భోజనం చేయుటకు).  అంతలో దుర్వాసముని ఆగ మించిరి.   వచ్చినటువంటి వారిని ఆధ్య పద్యముల చే ఆదరించి అతిథి సత్కారము ఆహ్వానించను.   అందుకు వారు మేము కాళింది నదికి పోయి వచ్చాము అని చెప్పి పోయిరి.    పరబ్రహ్మ ని (శ్రీహరిని ) ధ్యానం చేస్తూ కాలమును మరిచిపోయి నారు దుర్వాసులు.   ఎంతకీ తిరిగి రాని దుశ్వాసులను గూర్చి  ఎదురు చూచును  "అంబరీషుడు".   ద్వాదశి యొక్క అర్థ ముహూర్తము  మిగిలి ఉండగా బ్రాహ్మణులు చెప్పినట్లుగా జలపానము చేశాను.   ఏకాదశి ఉపవాస ఫలము ద్వాదశినాడు సరి అయిన సమయంలో పారాయణ చేస్తే నే లభించును.   అనంతరం కాళింది నది నుండి తిరిగి వచ్చిన దుర్వాసుడు తన యొక్క దివ్య దృష్టి చే  అతిధి ని విడిచి పారాయణం చేసిన అంబరీషుడు ని చూసి కోపముతో " క్రూరియైన ఈ రాజు నేనే భగవద్భక్త డు అనే  గర్వము కలవా డు.   ఇతడు ఈ అధర్మమును చూడండి." అని తమ జాట జుటం నుండి ఒక అభిచారి  దేవతను సృష్టించి ,  అంబరీషుని సంహరించుటకు పంపిరి.   అంబరీషుడు ఖడ్గమును ధరించి ఎదురుగా వస్తున్న ఆ కృత్య దేవతను  చూసి భయపడక,. భగవత్ ధ్యానం చేశాను.    అప్పుడు శ్రీహరి చక్రాయుధ ము తన అగ్ని ద్వారాలతో ఈ దేవతను సంహరించి దుర్వాసుడి కూడా సంహరించుటకు బయలుదేరాను.   అది చూసి ఫాలో అయిన దుర్వాసుల దిక్కు ఆకాశం భూమి మొదలైన లోకాలను గూర్చి దానినుంచి ఆగకు స్వర్గలోకమున అనంతరం కైలాస పర్వతమున శివుడు అని ప్రార్ధించెను.    శివుడు కి ఆ సామర్ధ్యము లేనందున బ్రహ్మదేవుడు ని, చివరకు పరమాత్ముడిని ప్రార్ధించిరి.   అందులకు శ్రీహరి" నేను భక్త పరాధీనుడు కాబట్టి నీవు  ఆ Ambareeshudu నే" శరణు పొందుము"  అని పలికెను.   పరమాత్ముడు డీ మాటలు విని నా దుర్వాసులు  రాజునే శరణు పొందిరి.  ఆ అంబరీషుడు సుదర్శనము ను నానా విధములు గా  స్తుతించి, నమస్కరించి ఆ సుదర్శనము చే దుర్వాసుల కి విముక్తి కలిగించే ను.   తర్వాత దుర్వాసులు  భాగవతము డైన అంబరీ షుడు ని" నా ప్రాణములను రక్షించినందుకు కృతజ్ఞ డను నా అపరాధమును మన్నిచమని కో రెను. రాజు ఆ మునికి భోజనము చేయించి సాధరణముగా పంపెను.  అనంతరము ఇతడు కూడా భోజనము చేసి రుషి ని రక్షించిన సామర్ధ్యము నాదే అని చింతించక, అంతయు భగవంతుడిని క్రియనే అని తలచను.    ఇటువంటి భగవోత్తముడిని నిత్యము ప్రాతఃకాలమున మందు స్పం రిన్చిన వారి దుఃఖము లు నాశనమై , పరమాత్ముని అనుగ్రహ పాత్రులవుతారు.   ఇది అంతయు "ఏకాదశి" ప్రభావము వలననే మరువకూడదు సుమా!

కామెంట్‌లు లేవు: