20, మే 2024, సోమవారం

ఓటు వేసిన తర్వాత,

 


సికింద్రాబాద్ లోని ఒ కపోలింగ్ బూత్ వద్ద ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఓ యువతి పోలింగ్ బూత్‌కు చేరుకుంది.


👉పోలింగ్ బూత్‌లో ఉన్నవారందరూ ఆమెను ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది ఆమెను ప్రశ్నించారు కూడా, "మీకు ప్రసవ వేదన వస్తోంది, ఆసుపత్రికి వెళ్లాలి కదా" అని. అయితే, ఆమె ధైర్యంగా, తన బాధను విస్మరించి, "నా ఓటు దేశానికి మరియు ధర్మానికి చాలా ముఖ్యం. నేను నా బాధ్యతను పూర్తి చేయకుండా వెళ్లిపోలేను" అని చెప్పింది.


👉అంతే కాదు, పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత, ఆసుపత్రికి వెళ్లి, కొద్దిసేపటికే ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది...


👉ఈ గొప్ప పౌరురాలి ధైర్యం, ఆత్మవిశ్వాసం అందరికీ ఆదర్శం కావాలి...

కామెంట్‌లు లేవు: