17, జులై 2020, శుక్రవారం

క్రిస్టియన్స్ మతం మార్చడానికి వేసే వలలు.



1 వ వల :  ఒక అమ్మ ప్రసవ వేదన పడుతుంటే - అమ్మాయి ఏసుని నమ్ముకో సుఖ ప్రసవం అవుతుంది అని వేసే వల మొదటిది.

2 వ వల :  మనం పిల్లల్ని st johns, st thamos, missionary schools లో జాయిన్ చేయటం. వాళ్ళు అక్కడ ప్రార్ధన చేయిస్తారు, మనం పిల్లలచే ప్రార్ధన చేయించము.

3 వ వల :  టెన్త్ క్లాసు పరీక్షల ముందు ఒక పాస్టర్ గారు వచ్చి ఆ పిల్లాడికి ఒక 2/- పెన్ను ఇచ్చి దీంతో రాయి, పరీక్ష పాస్ అవుతావు అంటాడు. కాని 10 వ తరగతి పరీక్షలకు స్కూల్లో మాస్టారు కష్టపడ్డారు, ప్రైవేట్ క్లాసులు, వాళ్ళ నాన్న ఏ పెన్ బుక్స్ అంటే అవి కొన్నాడు, వాళ్ళ అమ్మ కూడా ఉండీ చదివించి, అన్నం తినిపించింది, ఆ పిల్లాడు కష్ట పడ్డాడు.  కానీ ఆ పిల్లాడు పరీక్ష పాస్ అవటానికి కారణం పాస్టర్ ఇచ్చిన పెన్ అనుకోని మతం మారే అవకాశం ఉంది.

4. క్రిస్టియన్స్ అమ్మాయిని  ప్రేమించటం. ఇబ్బందులు పడతావురా అంటే, మనవాడే మనతో నోర్ముయ్, అందరి దేవుళ్ళు ఓక్కటే అంటాడు, తీరా పెళ్లయ్యాక ఆ అమ్మాయి  గుడిలోకి వస్తావా అంటే రానని, సినిమా కి వస్తావా అంటే వస్తాను అంటుంది. ఇక మన పిల్లాడు ఒకడే ఏడుపు.

5 వ వల :  ఈ మధ్య అమ్మాయిలకు గాని అబ్బాయిలకు గాని పెళ్ళిళ్ళు అవటం లేదు, ఈ తరుణం లో అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు.  తీరా మూడు ముళ్ళు పడ్డాక ఆ అమ్మాయి క్రిస్టియన్, ఏమి చేయలేక హృదయం నలికి పోతుంది. ఆ అమ్మాయి కూడా యేసు రక్తానికి జై, ఏం చేసుకొంటావో చేస్కో అంటుంది.

6 వ వల :  ఉద్యోగం వచ్చేస్తుంది ఏసుని నమ్ముకో అంటారు. ఇంకా క్రిస్టియన్స్ ఎవరు నిరుద్యోగి లేనట్లే.

7 వ వల :  ఇంటర్వ్యూ, ప్రమోషన్ ఏమి కావాలంటే అవి చేయాల్సింది అంతా ఒక్కటే, దేవుడిని మార్చేయాలి.

8 వ వల :  పిల్లలు పుట్టడం లేటయితే చాలు, దేవుడిని మార్చెయ్, ఏసుని నమ్ముకో, ఇంకా క్రిస్టియన్స్ లో ఎవరు పిల్లలు పుట్టని వారు లేనట్టే.

9 వ వల : మందు (ఆల్కహాల్) మానలంటే ఏసుని నమ్ముకో,  ఇంక విదేశాల్లో మందే తాగరు అన్నట్టు బిల్డప్.

10 వ వల :  వయసు మీద పడ్డాక ఎదో ఒక రోగం రాక మానదు, ఏసు ని నమ్ముకో రోగం తగ్గిపోతుంది అంటారు.  విదేశాల్లో హాస్పిటల్స్ల్ లేనట్టే, క్రిస్టియన్స్ ఎవరు హాస్పిటల్స్ కే వెళ్లనట్లే చెబుతారు.

ఈ పది  వలల్లో పడక పోతే -

1.  మీలా విమర్శించే వాళ్ళే ముందు మారతారు.

2. మన కులం వాళ్ళు ఎక్కువ మారుతున్నారు తెలుసా.

3. RRK మూర్తి గారు తెలుసా, రక్షణ టీవీ బెన్హర్, అనిల్ కుమార్ వీళ్ళంతా బ్రాహ్మణులు తెలుసా

ఇలా ఏన్నో రకాలుగా వలలు వేస్తారు

ఒక హిందువును పాస్టర్లు మతం మార్చడానికి ప్రధానం కారణం డబ్బు మతం మారిన వాళ్ళు పాస్టర్కి జీవితకాలపు ఆదాయం

మతం మారుస్తున్నందుకు విదేశి ఫండ్స్, చర్చ్ లో వచ్చే కానుకలు, చర్చ్ వెళ్ళే ప్రతి ఒక్కరి దగ్గర దశమభాగాలు ( తమ సంపాదనలో పదో వంతు తాను వెళ్ళే చర్చ్ కి ఇవ్వలి ) వసులు చెయడం, పుట్టుక నుండి చావు వరకు ప్రత్యేక ప్రార్థనలు, కూటములు, ఏసు రక్తం పేరిట కొబ్బరి నూనె సీసాలు అమ్మడం, ఇలా మతం మారిన వ్యక్తి జీవిత కాలపు ఆదాయపు వనరుగా మారిపొతారు ఒక పాస్టర్కి తనకు, తన తర్వత తరతరాలకు కష్టపడకుండా డబ్బు సంపాదించే మార్గం గా మారిపోతారు

మన రాష్టం లో వందల కోట్ల రూపాయలు ఈ మత మార్పిడి పేరిట వ్యాపారం జరుగుతుంది


ధర్మధ్వజం
హిందు చైతన్య వేదిక 

కామెంట్‌లు లేవు: