9, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆత్మ స్థైర్యాన్ని మించింది లేదు

కుహనా ఆర్ధిక వేత్తలు విదేశీ ఎంగిలి మెతుకు లకు ఆశపడి మన ఆర్ధిక వ్యవస్థపై లేని పోని భయాలు సృష్టిస్తూ బతుకు చున్నారు యిలాంటివారు కరోనాలవ్ల ఆర్ధిక వ్యవస్ధ ఏమీ కాదు తెలుసుకోండి అఙ్ఞానులారా. భగవంతుడు యింత మెతుకులు పండే లక్షణాన్ని యీ భరత గడ్డ పై వేదకాలం నుండి సృష్టించి మనకు సూత్రములద్వారా ఎంత సింపుల్ గా బ్రతకవచ్చ్ో చెప్ప నది. అందువలన మనందరి మనం పరిపాలన చేసుకోవచ్చు ఎవరో వీశేలానుండి నేర్చుకుని బ్రతుకు గడిపే ఖర్మ ఎప్పుడూ భారత్ కి పట్టదు. యిక్కడ కల విజ్ఞానం చూసి ఎవరైనా తెలుసుకోవాలి తప్ప మనకి అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలనుండి ఎన్నో వడిదుడుకలకు తట్టుకుని జాతి నిలబడింది వర్క్ హిందువు కనుక నిలబడితే యీ సనాతన ధర్మం లక్షల సంవత్సరాల వరకు నిలబడి వుంటుంది స్వదేశీ వస్తువుల వల్ల మనకి నష్టం లేదు ఎందుకంటే అవి మన సనాతన ధర్మం. గుక్కెడు నీళ్ళు తాగి కూడా అవసరమైతే బ్రతుక వచ్చు గుప్పెడు మెతుకులు తిని కూడా వ్యవస్థ ను కాపాడ వచ్చు.


కామెంట్‌లు లేవు: