19, మే 2024, ఆదివారం

హిందూ దేశానికి

 *😡హిందూ దేశానికి వీళ్ళంతా ఎవరు?*


అయినా నాకెందుకు గాని

AP రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం 5, 000 రూపాయలుకు గాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

1)అనంతపురం.......... 643

2)చిత్తూరు................. 693

3)ఈ. గోదావరి.......... 5662

4)గుంటూరు............. 4292

5)కడప...................... 527

6)కృష్ణ.......................4376

7)కర్నూల్...................1019

8)ప్రకాశం................... 2495

9)నెల్లూరు.................. 1580

10)శ్రీకాకుళం................. 839

11)వైజాగ్.....................2114

12)విజయనగరం......... 1320

13)వెస్ట్ గోదావరి........... 4328

              మొత్తం --------------------

                                   29, 880

                                 ---------------

ఈ 13 జిల్లాల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది. వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం

నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94 లక్షలు)×48months=7171200000( ఏడు వందల 17 కోట్ల 12 లక్షల రూపాయలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం. ఇక ముల్లాలు, మౌల్వీలు, కాజాలు ఎంత మంది ఉన్నారో వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది.ఇది మన ప్రభుత్వం ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.

అదే మనం గుడికి వెళ్తే..

పార్కింగ్ కి టికెట్ 

దర్శనానికి టికెట్ 

ప్రదక్షిణలకు టికెట్

ప్రసాదానికి టికెట్ 

తలనీలాలకి టికెట్

అర్చనకి టికెట్ 

హరతికి టికెట్ 

బొట్టుకి టికెట్ 

బోణంకి టికెట్  

కొబ్బరికాయ కొడతానికి టికెట్ 

కోరికలు కోరుతానికి టికెట్ 

ఇవన్నీ ఒకెత్తు ఐతే మనం హుండిలో వేసే సొమ్ముతో బతికే జీతగాల్లు భక్తులతో దురుసు ప్రవర్తనలు,

 తో😢సేయ్యడాలు,చిరాకులు,చీదరింపులు..

ఈ ప్రభుత్వాలు హిందువుల దగ్గర దొబ్బి జెరుసలేం,మక్కాలకి సబ్సీడీలు.

కామెంట్‌లు లేవు: