15, నవంబర్ 2020, ఆదివారం

పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా

 




ఈయన పేరు పండిట్ మహేంద్ర పాల్ ఆర్యా

తాను ముస్లిం గా ఉన్నప్పటి పేరు మెహబూబ్ అలీ పాషా

 

20 ఏళ్ల వరకు మస్జీద్ లో ఇమామ్ గా చేశారు


కానీ ఖురాన్ దైవ గ్రంధం కాదు అని తెలిసి . తన లో ఉన్న సత్యాన్వేషిని నిద్ర లేపాడు


ఎందరో ఇమామ్ లకి , ముఫ్తి లకి , మౌలానా లకి తన మదిలో ప్రశ్నలని సంధించారు


కానీ ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు


ఆర్య సామాజ్ కి తన లేఖ పంపారు . అక్కడ ఆయనకి తన ప్రశ్నలకు సమాధానం దొరికింది


ఆ తరువాత దయానంద సరస్వతీ గారి సత్యర్థ ప్రకాశము చదివాక , నిజమైన దైవ జ్ఞానం వేదాలు మాత్రమే అని తెలుసుకున్నారు


32 ఏళ్లుగా వేదం పండితుడిగా చేస్తున్నారు

ఎందరో ముస్లిం ఇమామ్ లకి , మౌలానా లకి సవాలు విసిరారు . ఖురాన్ దైవ గ్రంధం అని నిరూపించమని


దాదాపుగా 3000 వేల డిబేట్ లు చేశారు.ఒక్కటి కూడా ఓడిపోలేదు


ఎందరో నాస్తికులని సైతం ఓడించారు. 

ప్రముఖ ముస్లిం వక్త జాకీర్ నాయక్ ని ఈ దేశం వదిలి వెళ్లే లా చేసిన వారిలో ఈయన కూడా ఒకరు


పీస్ టీవీ నుండి చాలా మంది వచ్చారు ఈయన తో డిబేట్ చెయ్యడానికి కానీ ఆయన తో గెలవలేకపోయారు


ఏకాంగా 20,000 ల మంది ముస్లిం స్కాలర్ లని తిరిగి సనాతనం కి తిరిగి ఘర్ వాపసి చేశారు


జై సంతానం

కామెంట్‌లు లేవు: