20, జులై 2020, సోమవారం

దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం

సూర్యాపేట నుండి కోదాడ వెళ్ళే మార్గం లో మొదుల చెరువు నుండి 5 కి మీ దూరం లో గల రెపాల గ్రామం లో వెలసిన  నరసింహ క్షేత్రం చాల పురాతనమైనది .సుమరు 400 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది .

చిన్న గుట్ట పైన వెలసిన  ఈ దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనది మరియు మహిమన్మితమైన క్షేత్రం.  పాల్గుణ మాసం లో స్వామి వారి  బ్రహ్మోత్సవాలు కన్నుల  పండుగగా  జరుగుతాయి . ఈ క్షేత్రం మునగాల కి దగ్గరలో ఉంటుంది . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించి స్వామి వారి కృప కటక్షలు పొందాల్సిందే!

అందరికి విజ్ఞప్తి; మన దేవాలయాలు మన చరిత్ర అందరికి తెలియడానికి చేస్తున్న ప్రయత్నం ఇది.మీరు నలుగురితో పంచుకోండి అందరికి తెలిసేలా చేద్దాం!

ప్రతి నిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం..
IG:@manatemples
Twitter:@manatemples
Whatsapp:

కామెంట్‌లు లేవు: