9, ఆగస్టు 2026, ఆదివారం

ఆంధ్రుల గురించిన

 ఆంధ్రుల గురించిన చారిత్రిక ప్రస్తావనలు

పాత రాతి యుగం:

కడప, కర్నూల్, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పాత రాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికినాయి. 

డోర్నకల్ సమీపంలో నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రం అని శాస్త్రవేత్తల అంచనా.

నవ (నవీన) శిలాయుగం, తామ్రయుగం లకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు లభించాయి.

వైదీక సంస్కృతి:

ఋగ్వేద ప్రజలకు దక్షిణాపథం గురించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతం గురించి దక్షిణాపథం (దక్షిణానికి దారి అనే అర్థం లో) అని చాలా చోట్ల ప్రస్తావించబడినది.

" ఆ సముద్రాత్తువై పూర్వదా సముద్రాత్తు పశ్చిమా తయోరేవాంత రంగిర్యో ఆర్యావర్తం విదుర్భదాః "


ఐతరేయ బ్రాహ్మణం విదర్భ రాజ్యాన్ని పేర్కొంటున్నది. అదే బ్రాహ్మణంలో శునశేఫదేవరాతుని కథలో ఆంధ్ర, శబర, మూతిబ, పుళింద, పుండ్ర తెగల ప్రస్తావన ఉంది.

అలాగే పాణిని అష్టధ్యాయి లో దక్షిణాపథంలోని కళింగ, అస్మక రాజ్యాలను పేర్కొతెలుగు భాష సంస్కృతానికి నుడికారం. సంస్కృతానికి డు, ము, వు, లు చెరిస్తే తెలుగయింది. మనది ద్రవిడ భాష కాదు. మనం ద్రవిడములు కాదు, మన భాష ద్రవిడ భాష కాదు. 

 తెలుగు భాషకు గుర్తించలేక సెంట్రల్ లింగ్విస్టిక్ మినిస్ట్రీలో 

 మనది ద్రవిడ్ భాష గాని పేర్కొన్నారు. తెలుగు వారంతా ఆర్యులు. వైదిక ధర్మాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు. ద్రవిడులు శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు. రామేశ్వరం దగ్గర 13 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక హద్దులు ఉంటాయి. 

 మరల అయ్యంగార్లు ఆర్యులె. మన తెలుగు పదాల్లో ద్రవిడ పదాలు లేనే లేవు. ఒకప్పుడు మాదిరాజు అగ్రహరం తర్వాత కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక మద్రాస్ గా మార్చారు. అక్కడున్న వాళ్ళందరూ శ్రీలంక వాళ్లే. వాళ్ల సంగతి మనకెందుకు గాని మన భాష మాత్రం ద్రవిడ భాష కాదు.న్నారు.

కామెంట్‌లు లేవు: