25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

*నిత్యమూ పఠించవలసిన ప్రార్దనలు*



ఉదయం కరదర్శనం :-

“కరాగ్రే వసతే లక్ష్మీ: కరమద్యే సరస్వతి

కరమూలేతుదైి గౌరి ప్రభాతే కరదర్శనం”


ఉదయం భూప్రార్ధన :-

“సముద్రమేఖలే దేవి పర్వతస్తన మండలే

విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే”


మానసిక శుద్ది :-

“అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాంగతోపినా

య:స్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచి:”


స్నాన సమయంలో :-

“గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు" 


భోజనానికి ముందు :-

“అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే

జ్ణాన వైరాగ్య సిద్ద్యర్దం భిక్షాందేగి కృపాకరి

అన్నం బ్రహ్మారసోవిష్ణుః భోక్తాదేవో మహేశ్వరః

ఇతి స్మ్రరన్ ప్రభుంజాన: దృష్టిదోషై: నలిప్యతే ”


భోజనము తరువాత :-

“అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం

ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం" 


ప్రయాణ సమయంలో 21 పర్యాయములు పఠించాలి :-

“గచ్చ గౌతమ శీఘ్రంమే ప్రయాణమ్ సపలం కురు

ఆసన శయనం యానం భోజనం తత్ర కల్పయ


విద్యాప్రాప్తి కోరకు ప్రతి నిత్యం 1 గంట లేక 28 పర్యాయాలు పఠించాలి :-

“ప్రాచీసంధ్యా కాచిదంతర్నిశాయా: ప్రజ్ణా దృష్టే రంజన్అ శ్రీరపూర్వా

వక్రీవేదాన్ పాతుమే వాజివక్ర్తా వాగిశాఖ్యా వాసుదేవస్య మూర్తిః

ప్రణతాజ్ణానసందోహ ధ్వాంత ధ్వంసనకర్మఠం

నమామి తురగ్రీవ హరీం సారస్వత ప్రదం

శ్లోకద్వయం మిదం ప్రాతః అష్టావింశతి వారకం

ప్రయతః పఠతే నిత్యం కృత్న్సా విద్యా ప్రసిద్ద్యతి”


విద్యార్జన లేక ఉద్యోగ నిమిత్తం నివాసానికి దూరంగ ఉన్నప్పుడు ... 

మానసిక / ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి పఠించాల్సిన మంత్రం :-

“గచ్చ గౌతమ శీఘ్రంత్వం గ్రామేషు నగరేషు చ

ఆశనం వసనం చైవ తాంబూలం తత్ర కల్పయ”


చేపట్టిన కార్యం లొ, పోటి పరిక్షలొ ను విజయం సాదించడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి.

“శ్రీ రామ జయరామ జయజయ రామరామ”


అన్ని సమస్యలకు ప్రతి నిత్యం సూర్యోదయానికి సూర్య నమస్కారం ఉత్తమం :-

“ఓం సూర్యాయ నమ:”


ఉత్తమ భర్తను పొందుటకు మంత్రాన్ని ప్రతి దినం 

1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-

“హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియా

తధామాం కురు కళ్యాణి కాంత కాంతం సుదుర్లభమ్”


ఉత్తమ భార్యను పొందుటకు మంత్రాన్ని ప్రతి దినం 

1 గంట లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి :-

“పత్నీం మనోరమాందేహి మనోవృత్తాను సారిణీమ్ 

తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవామ్”


వివాహాం తోందరగా జరగడానికి మంత్రాన్ని 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-

“ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని

వివాహాం భాగ్యమారోగ్యం శీఘ్రలాభంచ దేహిమే”


అమ్మాయిలకు వివాహాం తోందరగా జరగడానికి.

మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-

“కాత్యాయని మహామాయే మహాయోగినదీశ్వరీ

నందగోపసుతం దేవిపతిం మేకురుతేనమ:

పతింమనోహరం దేహి మనోవృత్తానిసారిణం

తారక దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం

పత్నీమనోరమాం దేహి మనోవృత్తానిసారిణం

తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్బవాం”


అబ్బాయిలకు వివాహాం తొందరగా జరగడానికి

మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-

“విశ్వాసో గందర్వరాజ కన్యాం సాలంకృతాం

మమాబీప్సితాం ప్రయచ్చ ప్రయచ్చ నమః”


స్త్రీల కు వైవాహీక జీవన సౌఖ్యం కొరకు

మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు 21 రోజులు పఠించాలి :-

“హరిస్త్వా మారాధ్య ప్రణిత జనసౌభాగ్య జననీం

పురానారి భూత్వా పురరిపుమపి క్షోభమనయత్

స్మరోపిత్వాం వత్యా రతినయన లేహ్యేన వవుషా

మునీనాప్యంత: ప్రభవతి మోహాయ మహతామ్”


వైవాహీక జీవన సౌఖ్యం కొరకు దంపతులు ఇరువురు

మంత్రాన్ని ప్రతి దినం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాలి :-

“శ్రీరామచంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః

సీతాముఖాంభోరుహ చంచరీకః నిరంతరం మంగళమాతనోతు

హే గౌరి శంకరార్దాంగి యధాత్వం శంకరప్రియే

తధామాం కురు కళ్యాణి కాంత కాంతాం సుదుర్లభాం”


కుటుంభాన్ని నిర్లక్ష్యం చేయు భర్తను మార్చుకోవడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 108 పర్యాయాలు 40 రోజులు పఠించాలి :-

“ఓం త్రయంబకం యజామాహే సుగంధీం పతిర్వర్దనమ్

పతిం ఉర్వారుకవ బంధతృతి మోక్ష మామృతాత్ 


కుటుంబంలొ వచ్ఛు సమస్యలను తొలగి సౌఖ్యం ఉండడానికి మంత్రాన్ని ప్రతి దినం 2 గంటలు లేక 1008 పర్యాయాలు పఠించాలి :-

“ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ" 


ఆరోగ్య సమస్యలు లేని గర్భధారణకొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-

“ఓం దేవకిసుత గోవింద జగత్పతె

దేహిమే తనయం కృష్ణ త్వామహాం శరణాగత:”


సుఖ ప్రసవం కొరకు ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-

“ఆస్తి గోదావరీ జలతీరే జంభలానామ దేవతా

తస్యాః స్మరణ మత్రేణ విశల్యాగర్బిణీ భవేత్ జంభలాయై నమః”


ఆపదలు తగ్గడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-

“గౌరి వల్లభకామారే కాలకూట విషాదన

మాముద్దరాపదాంభోధేః త్రిపుర ఘ్నాంతకాంతక”


ఆపదలు పూర్తిగా తొలగడానికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-

“అపదామపర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం మోక్షదం తం నమామ్యహం”


( లేక )

“దుర్గాపత్తరిణీం సర్వదుష్టగ్రహ నివారిణీ

అభయాపన్నిహంత్రీచ సర్వానంద ప్రదాయిని”


సర్వకార్యసిద్దికి ప్రతి నిత్యం 1 గంట లేక 108 పర్యాయాలు పఠించాల్సిన మంత్రం :-

“నమః సర్వనివాసాయ సర్వశక్తియుతాయచ

మమాభీష్టంకురుష్వశు శరణాగతవత్సల”

కామెంట్‌లు లేవు: