3, అక్టోబర్ 2020, శనివారం

భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి

 కరోనా లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి రామచంద్ర రెడ్డి


మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది


మియపూర్ న్యూ సైబర్ హిల్స్ లో కుటుంవంతో నివాసం ఉంటున్న రామచంద్ర రెడ్డి....


బెడ్ రూమ్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని రామచంద్ర రెడ్డి ఆత్మహత్య....


తన వల్ల ఇంట్లో కుటింబికులకు కారోనా సోకకూడదనే ఉద్దేశంతో తను ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లభ్యం....


రామచంద్ర రెడ్డి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న మియపూర్ పోలీసులు....

కామెంట్‌లు లేవు: