16, అక్టోబర్ 2020, శుక్రవారం

ఆర్థిక సునామీ:

 *💰వచ్చే ఐదేళ్లలో ఆర్థిక సునామీ:💰*


*💰ఆర్థిక వ్యవస్థపై యండమూరి వీరేంద్రనాథ్ అద్భుత విశ్లేషణ, హెచ్చరికలు*


*💰తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ప్రముఖ రచయిత, సాహిత్య అకాడమీ గ్రహీత యండమూరి వీరేంద్రనాథ్ కీలక విశ్లేషణ చేశారు*.


*💰ప్రభుత్వాలు పేదలకు ఉచితం, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాలను వేస్తున్నాయని, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.*


*💰‘మన రాష్ట్ర వ్యవస్థ ఇలా తయారవటానికి అంకురార్పణ 17 ఏళ్ల క్రితం ప్రారంభం అయింది.*


*💰రాబోయే ప్రమాదాన్ని తెలుసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం పోటీ పడి ఈ విధానాన్ని కొనసాగిస్తోంది.* 


*💰ప్రస్తుతం ఇది ఇతర రాష్ట్రాలకు పాకింది'*


*✍️అని యండమూరి వ్యాఖ్యానించారు.✍️*


*💰‘సంపన్నుల నుంచి పన్నులు వసూలు చేసి, బీదలను పైకి తీసుకురావటం సోషలిజం.*


*💰కానీ సంపన్నులు ‘డబ్బు పెంచుకోవటానికి ‘ఉత్పత్తి' అవసరం లేదన్న' విషయం తెలుసుకున్నారు.*


*💰ఉత్పాదన తగ్గించి, ‘సంపద సృష్టించటం' మానేశారు*. 


*💰దీంతో పన్నుల రాబడి తగ్గిపోతోంది.*


*💰మరోవైపు, బీదలు పైకి రావటానికి బదులు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తంగా పొందటానికి అలవాటు పడుతున్నారు.*


*💰ఇంకో దశాబ్దం అయ్యేసరికి 95 శాతం ప్రజలు పని పూర్తిగా మానేసి, ప్రభుత్వంపై ఆధారపడతారు.*


 *✅వారినీ తప్పు పట్టలేం✅.*


*💰ఉత్పాదన లేనప్పుడు, ఇసుక దొరకనప్పుడు, కొత్త పరిశ్రమలు రానప్పుడు పన్నులు ఎక్కడ ఉంటాయి?'*

 

*❓అని యండమూరి ప్రశ్నించారు❓❓*.


*👉ఇలా మనుగడ కష్టసాధ్యమే..*


*‘సరే. సోషలిజం సంగతి పక్కన పెడదాం.*


*✅మీకు తెలుసా?* 


*👉మన రాష్ట్రం ఎఫ్ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితి 3.5ను దాటింది.*


*👉కానీ, ఇది మనుగడకు ఎంతమాత్రం సరిపోదు అని అన్నారు.*


*👉ఆర్ధిక క్రమశిక్షణలో అధమ స్థానం ఇది.* 


*👉మన ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు.*


*💰వడ్డీ కట్టటానికి అప్పు చేస్తున్న స్థితి.*


*💰మరో వైపు ప్రభుత్వం కాంట్రాక్టర్లకీ, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకీ, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలైనవాటికీ ఏడాది కాలంగా దాదాపు 25 వేల కోట్లు బాకీపడి ఇవ్వటం లేదు.*


*💰ఇదిలా ఉండగా పెన్షన్లు 1,000 శాతo పెరిగాయి*' 


*✍️అని యండమూరి వివరించారు.*


*💰ఆర్థిక సునామీ తప్పదు💰*..


*💰రూ. 50వేల కోట్లు అప్పులు, రూ. 50వేల కోట్ల వేజ్ బిల్లు, వడ్డీ రూ. 25వేల కోట్ల చెల్లింపుల హామీతో ప్రభుత్వం రూ. 2.2కోట్ల బడ్జెట్ అంచనా వేసింది*


*💰ఇక కొత్త పరిశ్రమలకి పెట్టుబడి ఎక్కడుంది?*


*💰దాంతో వచ్చే పదేళ్ళలో నిరుద్యోగం మరింత పెరిగిపోతుంది.*


*💰అప్పటికే దివాళా తీసి ఉన్న రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు.*


*✍️అధికారం నిలుపుకోవటానికి పార్టీలు వేసే మెతుకలకి బలి అయ్యేది మనమే.*


 *✍️ప్రస్తుతం ప్రమాదం చాప క్రింద నీరులా నెమ్మదిగా వస్తోంది.* 


*✍️మరో అయిదేళ్ళకి ఇది సునామీ అవుతుంది.*


 *✅మళ్ళీ చెపుతున్నాను.*


 *✅ఇది రాజకీయ ఉపన్యాసం కాదు.*


*💰 కేవలం ఆర్థిక రంగానికి సంబంధించింది' అని యండమూరి వీరేంద్రనాథ్ సున్నితంగా హెచ్చరించారు.*



*💰కావున ప్రజలను చైతన్యవంతులను చేయడం చదువుకున్న ప్రతి ఒక్కరి బాధ్యత.కాబట్టి వీలైనన్నిసార్లు దీనిపై పదిమందిలో చర్చించండి.లేకపోతే భవష్యత్తులో మన వారసులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనక తప్పదు.*


‌*👌👌 ఆలోచించండి ఇక మీరు దీనిని పదిమందికి పంపించండి

‌ మి మిత్రుడు తిరుపతి

కామెంట్‌లు లేవు: