17, అక్టోబర్ 2020, శనివారం

శ్లోకం.*

 *శ్లోకం.* 


.పిపీలికార్జితం ధాన్యం

 మక్షికా సంచితం మధు 

లుబ్ధేన సంచితం ద్రవ్యం

 సమూలం హి వినశ్యతి.


చీమలు సంపాదించిన ధాన్యం , తేనెటీగలు సేకరించిన తేనె , లోభి కూడబెట్టిన ధనం సమూలంగా నశిస్తాయి.

కామెంట్‌లు లేవు: