19, అక్టోబర్ 2020, సోమవారం

ఈయనను

 ఈయనను దర్శించినా మన జన్మ ధన్యమే 🙏🙏🙏


శ్రీ క్షేత్ర గణగాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన దత్త భక్తులు ...


చేతినే ప్రమిదగా చేసి, వొత్తి వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, ఒకే చోటున స్థిరంగా కూర్చుని, ఒక రోజులోనే పూర్తిగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న దత్త భక్తులు బ్రహ్మశ్రీ జీవన్ ఉపాధ్యాయ గారు ... 


9 గంటల పాటు ఆ జ్యోతి వెలుగుతూనే ఉన్నది, జీవన్ గారు కూడా కనీసం కాలకృత్యాలకు వెళ్లడం గానీ, నీళ్లు తాగడం కానీ చేయలేదు ... 


దత్ర అనుగ్రహం వల్లనే ఇది సాధ్యం కదా, దత్తానుగ్రహం పొందిన ధన్యజీవులు జీవన్ ఉపాధ్యాయ గారు..


ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

కామెంట్‌లు లేవు: